Category జాతీయం

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు

విజయవాడలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, ‌వంశీ ఇళ్లల్లో సోదాలు హైదరాబాద్లో వంశీరామ్‌ ‌బిల్డర్స్‌లోనూ తనిఖీలు విజయవాడ/హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 6 : ‌తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే రెండు రాష్టాల్ల్రో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ‌రోడ్‌ ‌నెం.45లో వంశీరామ్‌…

ఉ‌గ్రవాద దేశాలకు దూరంగా ఉండాలి

అఫ్ఘాన్‌లో నెట్‌వర్క్ ‌కొనసాగుతోంది మధ్య ఆసియా దేశాల భద్రతా సలహాదారుల సమావేశంలో ధోవల్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌తీవ్రవాదులకు ఫండింగ్‌ ‌చేసే దేశాలకు దూరంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌కోరారు. తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ ‌దేశంలో తీవ్రవాద నెట్‌వర్క్‌ల ఉనికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. భారత్‌,…

మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం

సరిహద్దు బెలగావిపై ఇరు రాష్టాల్ర మధ్య పంచాయితీ మహారాష్ట్ర లారీలను నిలిపేసిన నిరసనకారులు బెంగళూరు,డిసెంబర్‌6(ఆర్‌ఎన్‌ఎ): ‌మహారాష్ట్ర-కర్ణాటక రాష్టాల్ర మధ్య సరిహద్దు ప్రాంత వివాదం ఉద్రిక్తంగా మారింది. బెలగావిలో మంగళవారం మహారాష్ట్రకు చెందిన పలు వాహనాలను ముఖ్యంగా లారీలను నిలిపివేశారు. పలువురు ఆందోళనకారులు లారీలపైకి రాళ్లు రువ్వారు. ఓ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో సరిహద్దులో…

స్పైస్‌జెట్‌లో సాంకేతిక సమస్య

గాల్లోకి లేచిన కాసేపటికే ల్యాండింగ్‌ ‌హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 6 : ‌విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంఘటనలు కొనసాగు తున్నాయి. ఇటీవలకాలంలో పెద్ద సంఖ్యలో విమానాల్లో సమస్యలు ఉత్పన్నమవగా.. విమానాలు మళ్లింపు, అత్యవసర ల్యాండింగ్‌ ‌చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌ -‌నాసిక్‌ ‌వెళ్లే స్పైస్‌జెట్‌ ‌విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు విమానాన్ని…

వివాహితను హత్యచేసిన తండ్రీ కొడుకులు

శ్రీసత్యసాయి, డిసెంబర్‌ 6 : ‌సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కదిరి మండలంలోని మాశానంపేటలో ఓ వివాహితను తండ్రీకొడుకులు దారుణంగా హత్య చేశారు. దారికి అడ్డుగా ఉన్న వాషింగ్‌ ‌మిషన్‌ ‌తొలగించలేదని తండ్రీ కొడుకులిద్దరూ బండరాయితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.పోలీసులు ఘటనా స్థలానికి…

రాజస్థాన్‌లో జోరుగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

బిజెపి కార్యాలయం దాటుతూ ముద్దులు విసిరిన కాంగ్రెస్‌ ‌నేత పాదయాత్రలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర  రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో హుషారుగా కొనసాగుతున్నది. సోమవారం రాత్రి బస చేసిన ఖేల్‌ ‌సంకుల్‌ ‌నుంచి…

శ్రీ‌వారిని దర్శించుకున్న రాష్ట్రపతి

ద్రౌపది ముర్ముకు దర్శనం కల్పించి, ప్రసాదాలు అందచేత తిరుమల, డిసెంబర్‌5 : ‌రెండ్రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం తిరుమల శ్రీవారిని దర్శిం చుకున్నారు.  అనంతరం రంగనా యకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్రపతి వెంట టీటీడీ ఛైర్మన్‌ ‌వైవీ…

గుజరాత్‌లో ఎవరిధీమా వారిదే

ముగిసిన ఎన్నికల ప్రక్రియ 8న కౌంటింగ్‌తో తేలనున్న భవితవ్యం గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 5 : ‌గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సోమవారం రెండో విడత ఓటింగ్‌ ‌సాగింది. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో గెలుపుపై బిజెపి గతంలోకన్నా మరింతగా ధీమాగా ఉంది. ఆప్‌ ‌కూడా అంతే ధీమాగా ఉంది. ఈసారి అనూహ్యంగా ఆప్‌ ఎన్నికల్లో…

గుజరాత్‌లో ఓటేసిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌లోని స్కూల్లో వోటేసిన ప్రధాని అహ్మదాబాద్‌,‌డిసెంబర్‌5 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌ ‌రెండో దశ ఎన్నికలకు సోమవారం ఓటింగ్‌ ‌జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్‌ ‌పబ్లిక్‌ ‌స్కూల్‌లో ప్రధాని మోదీ ఓటు వేశారు. దీనికి ముందు ప్రధాని మోదీ రాజ్‌భవన్‌ ‌నుంచి…