Category జాతీయం

తీవ్ర వాయుగుండం మారిన తుపాన్‌

గంటకు 12 కిలోటర్ల వేగంతో దూసుకొస్తున్న ‘మాండూస్‌’.. ‌తమిళనాడు తీరప్రాంతంలో అప్రమత్తం అయిన అధికారులు తమిళనాట రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌దళాలు ఎపిలో ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సిఎం జగన్‌ అమరావతి, డిసెంబర్‌ 8 : ‌నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోటర్ల…

జగదీప్‌ ‌ధన్కర్‌ ‌దేశంలోని ఎంతో మందికి స్ఫూర్తి

రాజ్యసభను సమర్థంగా నడిపే నాయకుడు సభలో అభినందించిన ప్రధాని మోదీ రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్కర్‌ ‌బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యులకు సభలో అవకాశం రావాలని ఆకాంక్ష న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్కర్‌ ‌దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్‌కు…

దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌కు మెజారిటీ

ఫలితాలతో ఆప్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ ‌తొలిసారిగా ఆప్‌ ‌నుంచి గెలిచిన ట్రాన్స్‌జెండర్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ ‌మెజారిటీ సాధించి మరోసారి పీఠం దక్కించుకుంది. మొత్తం 250 స్థానాలకు గాను 134 స్థానల్లో విజయం సాధించగా..బీజేపీ 104 స్థానాల్లో గెలిపొందింది. ఇక కాంగ్రెస్‌ 9 ‌స్థానాల్లో…

రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం

మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ రెపోరేటు పెంపు 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు గవర్నర్‌ ‌ప్రకటన మరింత భారం కానున్న రుణాలు ముంబై, డిసెంబర్‌ 7 : ‌రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటును 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత…

విపక్షాల అధికారాలను లాగేసుకుంటున్నారు

ప్లామెంటులో కాంగ్రెస్‌ ఎం‌పి అధీర్‌ ‌రంజన్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌పార్లమెంట్‌లోని విపక్ష పార్టీల అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటోందని కాంగ్రెస్‌ ఎం‌పీ అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరీ ఆరోపించారు. ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు. లోక్‌సభలోని స్థాయి సంఘం చైర్మెన్‌ ‌పదవులను విపక్షాల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని ఆయన అన్నారు. తమ వద్ద ఉన్న…

92‌వ రోజుకు రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో’

రాజస్థాన్‌లో కొనసాగుతున్న యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 07 : ‌దేశ సమైక్యత కోసం కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 91 రోజులు పూర్తి చేసుకోగా రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో 3 రోజలు పూర్తి చేసుకుని కొనసాగుతున్నది. బుధవారం ఉదయం రాజస్థాన్‌ ‌రాష్ట్రం కోటలోని ధారా స్టేషన్‌…

తెలంగాణకు గుండెకాయ

సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలి టిఆర్‌ఎస్‌ ఎం‌పిల డిమాండ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌సింగరేణి కాలరీస్‌ ‌తెలంగాణకి గుండెకాయ లాంటిదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి ప్రయివేటు పరం చేయొద్దని గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారన్న ఆయన…సింగరేణి ప్రయివేటు పరం చేయమంటూ ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు తాము…

దిల్లీ మేయర్‌ ‌పీఠంపై మహిళ

ఎంసిడిని అవినీతి రహితంగా చేస్తాం దిల్లీ విజయంపై వోటర్లకు కేజ్రీవాల్‌ ‌కృతజ్ఞతలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించడంపై  సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌స్పందించారు. ఈ సందర్భంగా వోటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామన్న  కేజీవ్రాల్‌… ‌తమకు బీజేపీ,…

అం‌బేడ్కర్‌కు ఘనంగా నివాళి

దిల్లీలో శ్రద్దాంజలి ఘటిచిన రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో నివాళి అర్పించిన మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌మహా పరినిర్వాన్‌ ‌దివస్‌ ‌సందర్భంగా  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు డా.బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్‌ అం‌బేద్కర్‌ ‌వర్థంతి నేపథ్యంలో న్యూ దిల్లీలోని పార్లమెంట్‌ ‌హౌస్‌ ‌లాన్స్‌లో ప్రధాని మోడీతో…