Category జాతీయం

అపరాధ రుసుముతో ఈ నెలాఖరులోగా ఐటి రిటర్నస్ ‌దాఖలుకు అవకాశం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 9 : ఆదాయపు పన్ను రిటర్నస్ ‌దాఖలు చేయని వారు ఈ డిసెంబర్‌ 31‌లోగా అపరాధ రుసుముతో దాఖలు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానాతో పాటో నోటీసులు తప్పవు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే నోటీసులతో పాటు భారీ జరిమానా ఎదుర్కొనే అవకాశం…

‌బ్రహ్మానందరెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టులో చుక్కెదురు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 9 (ఆర్‌ఎన్‌ఏ): ఎపి సిఎం జగన్‌ అ‌క్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టులో చుక్కుదురైంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యాన్‌పిక్‌ ‌భూకేటాయింపుల్లో ఐఆర్‌ఎస్‌ అధికారి కె.వి. బ్రహ్మానందరెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. వ్యాన్‌పిక్‌ ‌భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ దాఖలు చేసిన కేసును క్వాష్‌ ‌చేయ డానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో…

దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత

పడిపోతున్న పగ•టి ఉష్ణోగ్రతలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత దేశంలో పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్‌ ‌దిగువకు పడిపోయాయని భారత వాతావరణ…

‘ఐలవ్‌ ‌యు ఆల్‌’..‘ఐ ‌ప్రౌడ్‌ ‌యు’..

కోచింగ్‌ ‌క్యాపిటల్‌ ‌కోటాలో కోచింగ్‌ ‌విద్యార్థులతో రాహుల్‌ ‌రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 8 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో కోచింగ్‌ ‌క్యాపిటల్‌గా పేరొందిన కోటాకు చేరుకుంది. కోటాలో సిటీ మాల్‌ ‌ముందు…

సమైక్య రాష్ట్రం కోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాం

ఏ వేదికనైనా పంచుకునేందుకు సిద్ధ్దం విభజనను ముందునుంచీ వ్యతిరేకించింది తామే విభజన పాపానికి కాంగ్రెస్‌, ‌బిజెపి, టిడిపి బాధ్యులు ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు అమరావతి, డిసెంబర్‌ 8 : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రం కోసం మరోమారు ఎలాంటి కార్యక్రమానికైనా తమ సంపూర్ణ…

‌క్రమంగా పెరుగుతున్న చలి

ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ మన్యంలో మంచు తెరలు విశాఖపట్టణం, డిసెంబర్‌ 8 : ఏజెన్సీల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఎపి రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రిపూట భూ వాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో…

గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్‌కు మరో షాక్‌

ఆమ్‌ ఆద్మీ సిఎం అభ్యర్థి గధ్వీ ఓటమి జామ్‌ ‌నగర్‌ ‌నుంచి క్రికెటర్‌ ‌జడేజా భార్య రివాబా విజయం గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. ఆప్‌ ‌ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ ‌గధ్వీ పరాజయం పాలయ్యారు. సౌరాష్ట్రలోని…

‌హ్రిమాచల్‌ ‌ప్రదేశ్‌లో పభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ ‌సన్నాహాలు

సిమ్లా, డిసెంబర్‌ 8 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మెజార్టీ మార్కును కాంగ్రెస్‌ ‌దాటేసింది. మరోవైపు ప్రజా తీర్పును గౌరవిస్తూ గవర్నర్‌ ‌రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించనున్నట్టు హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌సీఎం జైరామ్‌ ‌ఠాకూర్‌ ‌తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని,…

జాతీయ పార్టీగా ఆప్‌కు గుర్తింపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ’ఆమ్‌ ఆద్మీ పార్టీ’ని జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ ‌సిసోడియా గురువారం తెలిపారు. గుజరాత్‌ ఓట్లతో ’ఆప్‌’ ‌జాతీయ పార్టీ కాబోతున్నది. దేశంలో తొలిసారిగా విద్య, ఆరోగ్యం ఆధారంగా రాజకీయాలకు దేశంలో గుర్తింపు లభిస్తోంది. భారత దేశ ప్రజలకు…