Category జాతీయం

అవిశ్వాసంపై రెండోరోజూ వాడీవేడి చర్చ

మణిపూర్‌ను దేశంలో భాగంగా చూడడం లేదు భారతమాతను హత్యచేశారన్న రాహుల్‌ ‌రాహుల్‌ ‌వ్యాఖ్యలపై బిజెపి ఎంపిల ఆగ్రహం రాహుల్‌ ‌తీరును తూర్పారా బట్టిన మంత్రి స్మ•తి ఆశాన్యరాష్టాల్రను అవమానిస్తున్నారన్న కిరణ్‌ ‌రిజు ప్రసంగం ముగించి సభను వీడిని రాహుల్‌ న్యూదిల్లీ,ఆగస్ట్9: ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం…

మణిపూర్ తగలబడుతుంటే మోదీ, షా వోట్ల వేట

గిరిజనులు అంటే మోదీకి చులకన విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోంది లోక్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని, మణిపూర్‌తో సహా దేశంలోని పలు చోట్ల జాతుల మధ్య వైరాన్ని పెంచిపోషిస్తూ బీజేపీ…

హుందాగా అసెంబ్లీ సమావేశాలు

యూపిలో కఠినంగా నిబంధనలు అమలు లక్నో,అగస్ట్09: ‌యూపి అసెంబ్లీలో హుందాగా కార్యక్రమాలు నడిపించేందుకు పలు నిబంధనలు అమల్లోకి తీసుకుని వచ్చారు. అన్ని అసెంబ్లీల్లో ఈ నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. సభలు గాడి తప్పడంతో యూపి అసెంబ్లీ కఠిన నిర్ణయాలకు సిద్దమయ్యింది. ఈ మేరకు  సభలో బిగ్గరగా నవ్వరాదు. పత్రాలు చించకూడదు. మొబైల్‌ ‌ఫోన్లు…

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

డెహ్రాడూన్‌, అగస్ట్08 : ఉత్తరాఖండ్‌  ‌రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు  కురుస్తున్నాయి. వర్షాల కార ణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.మరోవైపు రాష్ట్రంలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  తెలిపింది. వారాంతం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.మేరకు రాష్ట్రంలోని ఉత్తరకాశీ, చమోలీ, రుదప్రయాగ, తెహ్రీ,…

దిల్లీ ప్రజల సంక్షేమం కోసమే ఆర్డినెన్స్

న్యూదిల్లీ,అగస్ట్: ‌దిల్లీ ప్రజలకు ప్రత్యేక అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దిల్లీ ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం ఆయన దిల్లీలో డియాతో మాట్లా డుతూ బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మద్యం బంధం ఉందని, కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు.ఆస్తులు,ఇతర అంశాల నుతా రుమారు చేయడానికి మాత్రమే…

విపక్షాల విశ్వాసానికి ఇది పరీక్ష

• అవిశ్వాస తీర్మానంపై మోదీ ఎద్దేవా • బిజెపి పార్లమెంటరీ పార్టీ • సమావేశంలో దిశానిర్దేశం న్యూదిల్లీ,ఆగస్ట్8: ‌లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.  2024 జనరల్‌ ఎలక్షన్‌ల కంటే ముందే సెఫైనల్‌ ‌చూడాలని ప్రతిపక్షాల కూటమి కోరుకుందని అభిప్రాయపడ్డారు. ఆ సెమిఫైనల్‌ ‌రిజల్ట్…

‌ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం మాకు లేదు

మణిపూర్‌కు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం మోదీ మౌనవ్రతాన్ని భగ్నం చేయాలన్న ఆకాంక్ష లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్‌ ‌నేత గౌరవ్‌ ‌గొగోయ్‌ న్యూదిల్లీ, ఆగస్ట్8 : ‌ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో కాదని.. మణిపూర్‌కు న్యాయం చేసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని కాంగ్రెస్‌ ‌లోక్‌సభ సభ్యుడు గౌరవ్‌ ‌గొగోయ్‌ ‌ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస…

అం‌తరిక్షంలో ట్రాఫిక్‌ ‌జామ్‌

‌పేరుకు పోయిన ఉపగ్ర వ్యర్థాలు ఇస్రో అద్యయనంలో వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్7:: ‌సువిశాలాకాశంలో ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. అంతరిక్షంలో ఉపగ్రహాలకు చెందిన వ్యర్దాలుఎక్కువయ్యాయి. ఇస్రో దీనిపై ఇటీవల ఓ స్టడీ చేసింది. స్పేస్‌లో దాదాపు 27వేల వస్తువులు ఉన్నట్లు గ్రహించింది. దీంట్లో 80 శాతం వరకు ఉపగ్రహ శిథిలాలే ఉంటాయని ఇస్రో పేర్కొన్నది. 10…

అటవీ ప్రాంతాల్లో మైనింగ్‌ అనుమతి

గందరగోళంమధ్యే కీలక బిల్లులకు ఆమోదం ప్రబుత్వ తీరుపై సీతారాం ఏచూరి ఆందోళన న్యూ దిల్ల్లీ,ఆగస్ట్7: ‌గందరగోళం మధ్య పార్లమెంట్‌లో కీలక బిల్లులను ఆమోదించడం సరికాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. చర్చ లేకుండానే బిల్లుల ఆమోదం వల్ల ఏం జరగుఉతుందో ప్రజలకు తెలియకుండా పోయిందని అన్నారు. మణిపూర్‌ అం‌శంపై ప్రధాన మంత్రి నరేంద్ర…