మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ
కేబినేట్లోకి కొత్తగా ముగ్గురు చేరిక రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణం భోపాల్,ఆగస్ట్26: మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ చేపట్టారు. భోపాల్లోని రాజ్భవన్లో శనివారంనాడు ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్…
