Category జాతీయం

ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం..ఉద్యోగాల్లో 50 శాతం

లోక్‌ సభ ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్‌ పార్టీ వరాల జల్లు  ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర ఐదు గ్యారంటీలను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మార్చి 13 : లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళా వోటర్లపై కాంగ్రెస్‌ వరాల రaల్లు కురిపించింది. ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర…

రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం..

తెలంగాణలో 12 కంటే ఎక్కువ స్థానాలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లీజ్‌ పార్టీలవి ఒక్కటే అజెండా.. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కీలుబొమ్మలు బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12 :  రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వొస్తుందని కేంద్ర…

అమేథీ నుంచి లోక్‌సభకు రాహుల్‌ పోటీ

వెల్లడించిన  యూపీ కాంగ్రెస్‌ నేత అమేథీ, మార్చి 6 : వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింగాల్‌ వెల్లడిరచారు. దిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం తిరిగి వొచ్చిన అనంతరం రాహుల్‌ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు,…

‌ప్రొఫెసర్‌ ‌సాయిబాబా నిర్దోషి

మావోయిస్ట్ ‌సంబంధాలను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు •విడుదలకు ఆదేశాలు ముంబై, మార్చి 5 : మావోయిస్టులతో సంబంధాల ఆరోపణల  కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌సాయిబాబాకు భారీ ఊరట లభించింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ మంగళవారం న్యాయస్థానం తీర్పు…

కొన్ని యాజమాన్యాలు వార్తలను వక్రీకరిస్తున్నాయి..

ఖండించిన ఐజేయూ పూర్వాధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ..మార్చ్ 23 న దేశవ్యాప్త కోర్కెలదినం ఐజేయూ జాతీయ కార్యవర్గం పిలుపు షిరిడీ (మహారాష్ట్ర), ప్రజాతంత్ర ఇంటెర్నెట్ డెస్క్ , మార్చి 2 : భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చ్ 23 న …

దిల్లీ సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత

‘చలో దిల్లీ’లో రైతులపై బాష్పవాయు ప్రయోగం…తలకు గాయమై యువరైతు మృతి నగరంలోకి ప్రవేశించేందుకు రైతుల విశ్వప్రయత్నం…అడ్డుకుంటున్న పోలీసులు మరోసారి చర్చలకు సిద్ధమన్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : రైతులు తిరిగి ప్రారంభించిన ఛలో దిల్లీ మార్చ్‌లో పంజాబ్‌`హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్‌…

మేడారం జాతర అద్భుతం

ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేలాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర మంగళవారం నుంచి ప్రారంభం అయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘మేడారం జాతర.. గిరిజనుల…

ఐఐటి హైదరాబాద్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం

వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సై హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ఐఐటీ హైదరాబాద్‌ను జమ్ము కాశ్మీర్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు…

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి పచ్చజెండా

భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియల వేగవంతం యూటిలిటీస్‌ తరలింపు భారం భరిస్తామన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ జాతీయ రహదారుల శాఖ మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ హైదరాబాద్‌-విజయవాడ సిక్స్‌ లేన్‌, హైదరాబాద్‌-కల్వకుర్తి ఫోర్‌ లేన్‌కు అనుమతి ఇవ్వాలని సిఎం విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ   న్యూదిల్లీ, ఫిబ్రవరి 20…