Category జాతీయం

ఏ‌ప్రిల్‌ ‌మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ

•పాల్గొననున్న ఖర్గే, రాహుల్‌..‌మేనిఫెస్టో విడుదల •పెద్ద ఎత్తున ప్రచారంతో లోక్‌ ‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : లోక్‌ ‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ‌సిద్ధమవుతుంది. తెలంగాణ నుంచే దేశ వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనుంది. ఏప్రిల్‌ ‌మొదటి వారంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రచార సభకు రానున్నారు. ఈ…

రూ.600 కోట్లు చేతులు మారాయి

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కింగ్‌పిన్‌ కేజ్రీవాల్‌ఇది ఓ వందకోట్ల వ్యవహారం మాత్రమే కాదుప్రధాన సూత్రధారి కేజ్రీవాల్‌ మాత్రమేకవితతో నేరుగా మాట్లాడినట్టు ఈడీ అధికారుల వెల్లడికేజ్రీవాల్‌ను కోర్టులో  ప్రవేశ పెట్టిన ఈడీ న్యూదిల్లీ,మార్చి22: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కింగ్‌పిన్‌ కేజ్రీవాల్‌ అని ఈడ్నీ అధికారులు తెలిపారు. ఇది కేవలం వందకోట్ల వ్యవహారం కాదని, లంచాల్లో…

నా వ్యాఖ్యల వక్రీకరణ మోదీ తీరుపై మండిపడ్డ రాహుల్

న్యూదిల్లీ,మార్చి18: ‘శక్తి’పైనే పోరాటం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వక్రీకరించారని రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రాహుల్ సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తన వాదన వినిపించారు. మోదీ నా మాటలు ఇష్టపడరు. ఆయన నా మాటలు వక్రీకరించేందుకు,…

ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ సెక్రటరీల తొలగింపు

న్యూదిల్లీ,మార్చి18 : లోక్ సభ ఎన్నికల సపిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రెటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ…

సీఎం రేవంత్‌ రెడ్డి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్‌, ప్రజాతంత్ర మార్చి : సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండిరగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా రేవంత్‌ ముంబై ప్రయాణం దాదాపు గంటన్నర ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇదే విమానంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు…

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు కస్టడీ

వారం రోజుల ఇడి కస్టడీకి అనుమతి పదిరోజుల కస్టడీ కోరిన ఇడి అధికారులు న్యూదిల్ల్లీ,మార్చి16 : దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు…

7దశల్లో పార్లమెంట్‌ ఎన్నికలు

దేశంలో మోగిన ఎన్నికల నగారా పార్లమెంట్‌తో పాటు నాలుగు రాష్టాల్ర ఎన్నికలు అమల్లోకి  ఎన్నికల కోడ్‌ మే 13న ఎపి, తెలంగాణ ఎన్నికలు అదేరోజు కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక ఏప్రిల్‌ 19న తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 26న రెండో దశ,మే 7న మూడో దశ మే 13న నాలుగో దశ, మే 20న ఐదో…

నేడు మోగనున్న ఎన్నికల నగారా

షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం  మధ్యాహ్నం విూడియా సమావేశంలో ప్రకటన  షెడ్యూల్‌ వివరాలను వెల్లడిరచనున్న ఎన్నికల కమిషనర్లు న్యూదిల్లీ, మార్చి 15 : సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రంగం సిద్ధం అయ్యింది. పార్లమెంటుతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు నేడు శనివారం ఎన్నికల…

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ..

రాజకీయ పార్టీలు ఎవరి ద్వారా ఎంత విరాళాలు సేకరించారు లేని వివరాలు.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి14: సుప్రీంకోర్టు తీర్పుతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం బట్టబయలు చేసింది. 763 పేజీలతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడిరచింది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది.…