Category Crime

దిల్లీ అగ్నిప్రమాదంలో 9మంది మృతి

– నాలుగు అంతస్థుల భవనంలో ఘ‌ట‌న‌ న్యూదిల్లీ, మార్చి 18: దిల్లీలోని పాలెంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్‌ ‌చౌక్‌ ‌మార్కెట్‌లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఉదయం 7 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భవనం…

తండ్రీకూతుళ్లను హత్య చేసిన అల్లుడు

– ఆపై పెట్రోల్‌ ‌పోసి తగులబెట్టాడు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 18:హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవదహనమై కనిపించారు. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్‌ ‌గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మృతులను రాజశేఖర్‌ (54), ‌రాజశ్రీ (24)గా గుర్తించారు. కాగా, రాజశ్రీకి…

అక్కను హత్య చేసిన తమ్ముడు

– పోలీస్‌ ‌విచారణలో నేరం అంగీకారం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ‌మండలం బాటసింగారంలో దారుణం చోటుచేసుకుంది. అక్క ప్రవర్తన సరిగా లేదనే కోపంతో ఆమెను తమ్ముడు హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఆ తర్వాత ఆమె…

ఆశ్రయమిచ్చిన ఇంటికే కన్నం

– మత్తు మందు ఇచ్చి దోపిడీ చేసిన బంధువు – 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 17: బంధువే కదా అని ఆశ్రయమిస్తే రాబందుగా మారి దోచుకున్నది. ఇంట్లో చోటిచ్చిన పాపానికి బంగారు నగలు, డబ్బు అంతా ఊడ్చుకెళ్లింది. ఆ కిలేడీ అంతర్గతంగా వేసిన స్కెచ్‌ ‌గుర్తు పట్టని ఆ దంపతులు…

ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణం తీశాడు

– నాలుగు నెలల గర్భిణిని హతమార్చి పరార్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి17: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు. కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. 8 నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి…

ఐసిస్‌ ఉ‌గ్రవాద సంస్థతో సంబంధాలు

– మొరాదాబాద్‌లో డెంటల్‌ ‌విద్యార్థి అరెస్ట్ ‌లక్నో, మార్చి 17: యుపిలో ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు ఉన్నవారిపై దాడులు కొనసాగుతున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో ఆన్‌లైన్‌లో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 19 ఏళ్ల వైద్య విద్యార్థిని యుపి పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లో పనిచేస్తున్న ఐసిస్‌ అనుబంధ…

రోహిత్‌ ‌రెడ్డి డ్రగ్స్ ‌కేసులో కీలక నిర్ణయం

– విచారణకు ‘సిట్‌’ ఏర్పాటుకు ఆదేశం – చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ ‌నేతృత్వంలో ‘సిట్‌’ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి17: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ‌నేత పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి ఫామ్‌ ‌హౌస్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ ‌గౌతమ్‌…

కూకట్‌పల్లి కోటి రూపాయల దోపిడీ

– కళ్లల్లో కారం చల్లి దోచుకున్న దుండగులు – వివరాల ఆధారంగా రంగంలోకి పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి17: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో భారీ దోపిడీ కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగులను పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. సోమవారం రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో స్కూటీపై…

ఓఆర్ఆర్ పై ఘోర‌ ప్రమాదం

– ఆగిన కారుపైకి దూసుకెళ్లిన కంటెయినర్ – ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 16: భోజనం కోసం రోడ్డు పక్కన కారు ఆపడమే వారి పాలిట శాపమైంది. కంటైనర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఓఆర్ఆర్ పక్కన కారు నిలిపి భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో కారులో ఉన్న…