Category ముఖ్యాంశాలు

పార్టీ జెండాలు వేరైనా..ఎజెండా మాత్రం భదాద్రి అభివృద్ధి

శ్రీరామనవమికి వొచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భద్రాచలం సమస్యలను పరిష్కరించాలి 7న భద్రాచలంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన దీక్ష పట్టణ సమస్యల ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు కలసి రావాలని పిలుపు భద్రాచలం, ఏప్రిల్‌ 05(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : శ్రీరామనవమికి వొచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భద్రాచలం సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన ప్రకటన…

‌డ్రగ్స్ ‌వాడకంపై దర్యాప్తు ముమ్మరం

మూడు టేబుళ్లపై పోలీసుల గురి సిసి పుటేజ్‌ ఆధారంగా ఆధారాల సేకరణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5 : ‌సంచలనం కలిగించిన బంజారాహిల్స్ ‌రాడిసన్‌ ‌బ్లూ హోటల్‌లోని పుడింగ్‌ అం‌డ్‌ ‌మింక్‌ ‌పబ్‌ ‌కేసులో డ్రగ్స్ ‌వాడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుడ్డింగ్‌ అం‌డ్‌ ‌మింక్‌ ‌పబ్‌లో ముఖ్యంగా మూడు టేబుళ్లను…

‌డ్రగ్స్ ‌కేసులో ఇంతవరకు ఎవరినీ ఎందుకు అరెస్ట్ ‌చేయలేదు

దీనిపై సిఎం ఎందుకు స్పందించడం లేదు కెసిఆర్‌ ‌ప్రతి మాట ప్రజల్ని తప్పుదోవ పట్టించేదే ధాన్యం కొనుగోలుపై కెసిఆర్‌ ‌రాజకీయం తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం బిజెపిలో టిఆర్‌ఎస్‌ ‌నేత బిక్షమయ్య గౌడ్‌ ‌చేరిక సందర్భంగా బండి సంజయ్‌ ‌బీజేపీ గెలుపు కోసం నా వంతు కృషి చేస్త : భిక్షమయ్యగౌడ్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,…

నిమ్స్ ‌కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించండి

మంత్రి హరీష్‌ ‌రావుకు రేవంత్‌ ‌లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌పది రోజులుగా నిమ్స్ ‌కాంట్రాక్టు నర్సులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు నర్సులకు ప్రసూతి సెలవులు, వేతన స్లిప్పులు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ అమానవీయ వైఖరికి అన్నారు. ఈ మేరకు రేవంత్‌ ‌రెడ్డి…

రైతుల జీవితాలతో టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల చెలగాటం

రైతుల పాలిట మరణశాసనంగా కేసీఆర్‌ ‌సంతకం వడ్లను కనీస మద్దతు ధర రూ.1960 కొనాలి ప్రభుత్వాల తీరుకు నిరసనగగా నేడు, రేపు ధర్నాలు రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారు… డ్రగ్స్ ‌కేసులతో సినిమాను గుప్పిట్లో పెట్టుకున్న కెటిఆర్‌ ‌మండిపడ్డ పిసిసి అధ్యక్షడు రేవంత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌, ‌బిజెపి…

బడ్జెట్‌ ‌పెరిగింది… పనితీరు పెరగాలి

ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం నీలోఫర్‌, ‌గాంధీ వైద్యులతో మంత్రి హరీష్‌ ‌రావు వీడియో కాన్ఫరెన్స్ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌నాణ్యమైన, అధునాతన వైద్య సేవలను పేదలకు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ.11,237 కోట్ల నిధులు కేటాయించారనీ రాష్ట్ర…

తెలివికి పదును పెడితే.. మీరే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి

జపాన్‌ ‌పిల్లల సృజనాత్మకతను అభినందించాలి టీచర్లు, పిల్లలు స్కిల్స్ అప్‌డేట్‌ ‌చేసుకోవాలి లేకుంటే వెనకబడి పోతామని గుర్తించాలి తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌లో మంత్రి కెటిఆర్‌ ‌పిల్లలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు చర్యలు : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌ప్రతి విద్యార్థి, టీచర్‌..‌స్కిల్‌, అప్‌ ‌స్కిల్‌, ‌రీ…

బెంగుళూరుకు ధీటుగా… ఐటిలో ఇప్పుడు హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌

‌కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత శివకుమార్‌ ‌ఛాలెంజ్‌పై మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఓ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌ అని దీనిని నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ ‌కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్‌…

పారా బాయిల్డ్ ‌రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నది అబద్ధం

కేంద్ర మంత్రి గోయల్‌ ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారు పార్లమెంట్‌ ఉభయసభల్లో సభాహక్కుల నోటీస్‌ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ఎం‌పిలతో దిల్లీలో సిఎం కెసిఆర్‌ ‌భేటీ..11న దేశ రాజధానిలో ఆందోళనపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 4 : ‌కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌.. ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారని టిఆర్‌ఎస్‌ ఆరోపించింది. గత శుక్రవారం రాజ్యసభలో ఆయన…