Category ముఖ్యాంశాలు

యాసంగి వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి

కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం మెడలు వంచైనా కొనిపిస్తాం దిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు…ధర్నాలు పార్టీ పిలుపుతో జాతీయ రహదారుల దిగ్బంధనం ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నానాదాల హోరు పటాంచెరులో ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం… ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం బిజెపి మొండి…

నా దారి రహదారి..!

నేను స్టేట్‌ ‌పార్వర్డ్.. ‌వివాదాస్పద వ్యక్తిని కాదు…ఫ్రెండ్లీ గవర్నర్‌ను నా పర్యటనలు, పనులు ప్రజల కోసమే రాజ్యాంగం ప్రకారం రాజ్‌భవన్‌ను, గవర్నర్‌ ‌చైర్‌ను గౌరవించాలి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌భేటి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6…

120‌కి చేరువలో లీటర్‌ ‌పెట్రోల్‌…105‌కు చేరువలో డీజిల్‌

నిత్యం ధరలు పెంచుతూ పోతున్న చమురు కంపెనీలు యూపీలో గెలిపించినందుకు బిజెపి రిటర్న్ ‌గిఫ్ట్ : ‌బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ విమర్శ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌సామాన్యులపై కనీస కనికరం చూపకుండా చమురు కంపెనీలు పెట్రో ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్‌లపై 80 పైసల వంతున ధరను…

ధాన్యం సేకరణపై జాతీయ విధానం

పార్లమెంట్‌ ఉభయ సభల్లో టిఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు ప్రశ్నోత్తరాల సమయంలో ప్లకార్డులతో నిరసన చర్చకు తిరస్కరణతో ఉభయ సభలనుంచి టిఆర్‌ఎస్‌ ‌వాకౌట్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం రూపొందించాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. అమాయకులైన అన్నదాతలను రక్షించండి..అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం…

దిల్లీలోనే సిఎం కెసిఆర్‌ ‌మకాం

ప్రధాని అపాయింట్‌ ‌మెంట్‌ ‌కోసం చూపు వరిధాన్యం కొనుగోళ్లపై పోరాటమే లక్ష్యంగా కార్యాచరణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌కేంద్రం, తెలంగాణ మధ్య వరి పంట అయితే ఇప్పట్లో తెగేలాలేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ ‌సమరానికి సిద్ధమైంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీసేందుకు సీఎం కేసీఆర్‌ ‌మరోసారి హస్తిననే…

అణగారిన వర్గగాల అభ్యున్నతికి కృషి

జగ్జీవన్‌కు నివాళి టిఆర్‌ఎస్‌ ‌మంత్రులు, ప్రజా ప్రతినిధుల నివాళి అంబేద్కర్‌, ‌జగ్జీవన్‌ల కలలను నిజం చేస్తున్న కెసిఆర్‌…‌వారి స్ఫూర్తితోనే దళితబంధు : జగ్జీవన్‌ ‌రామ్‌కు మంత్రి హరీష్‌ ‌రావు నివాళి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5 : ‌దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత మాజీ ఉప ప్రధాని డా.జగ్జీవన్‌రామ్‌…

28‌న రాష్ట్రానికి రాహుల్‌

రెండ్రోజుల పాటు పర్యటన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 28న వరంగల్‌లో రాహుల్‌ ‌గాంధీ సభ నిర్వహించనున్నారు. 29న హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ నేతల సమావేశంలో రాహుల్‌ ‌తెలంగాణ పర్యటన…

పార్టీ బలోపేతానికి ఐకమత్యం ముఖ్యం

అందుకు ఏం చేయడానికైనా సిద్ధం అన్ని స్థాయిల్లో నాయకులు కలిసి నాడవాలి ప్రజాస్వామ్యానికి, సమాజానికి కూడా పార్టీ పునరుజ్జీవనం పొందడం అవసరం కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధినేత్రి సోనియా గాంధీ బాబూ జగ్జీవన్‌ ‌రామ్‌కు కాంగ్రెస్‌ ‌నేతల నివాళి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌కాంగ్రెస్‌లోని అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా అవసరమని…

పెట్టుబడులకు కేంద్రంగా జీనోమ్‌ ‌వ్యాలీ

హైదరాబాద్‌లో కంపెనీల విస్తరణకు అవకాశాలు మెండు జాంప్‌ ‌ఫార్మాను ప్రారంభించిన కేటీఆర్‌ అజీమ్‌ ‌ప్రేమ్‌జీ ఆదర్శ నాయకుడు  విప్రో కన్జూమర్‌ ‌కేర్‌ ‌ఫ్యాక్టరీ ప్రారంభంలో కెటిఆర్‌ ‌జీడీపీ దూసుకెళుతుంది…పెట్రో ధరల పెరుగదలపై ప్రధాని మోడీపై మంత్రి కెటిఆర్‌ ‌వ్యంగ్యాస్త్రం ప్రజాతంత్ర, హైదాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5 : ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్‌ ‌వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర…