111జీవో రద్దుతో జంట జలాశయాలకు ముప్పు
రియల్ వ్యాపారులకు మేలు చేసేందుకే జివో రద్దు కెసిఆర్ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్ హైపవర్ కమిటీ నివేదిక బయటపెట్టాలన్న శ్రవణ్ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 21 : చారిత్రక జంట జలాశయాలను కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని ఉనికికి ప్రమాదకారిగా మారిందని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మోసగాడి మరో మోసం 111…
