Category ముఖ్యాంశాలు

నేటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

పరీక్ష రాయనున్న 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ ‌సెకండియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. హాల్‌ ‌టిక్కట్లను నేరుగా వెబ్‌సైట్‌ ‌నుంచి డౌన్‌లోడ్‌ ‌చేసుకునే వెసలుబాటు కల్పించారు. దాదాపు రెండేళ్ల కొరోనా విరామం తరవాత ఇప్పుడు…

ఆదిలాబాద్‌ ‌కేంద్రంగా భారీ ఉగ్ర కుట్ర భగ్నం

పాక్‌ ‌నుంచి ఆయుధాల సరఫరా నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ ‌చేసిన హర్యానా పోలీసులు న్యూ దిల్లీ, మే 5 : భారత్‌పై ఎప్పుడూ విషం చిమ్ముతుండే పాకిస్థాన్‌ ‌తలపెట్టిన మరో భారీ కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి పెద్ద…

రాష్ట్ర సర్కార్‌కు మంచి పేరు రాకుండా కేంద్రం కుట్ర

రైతులకు కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా..? వడ్ల కొనుగోలు ఆలస్యం చేసే కుట్రతోనే 2900 మిల్లుల తనిఖీలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు తర్వాతే ఎఫ్‌సిఐ తనిఖీలు చేపట్టాలి కేంద్రంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌  ‌సిద్ధిపేట, మే 5(ప్రజాతంత్ర బ్యూరో) : రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి…

కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలేవి..?

పెట్రో, వంట గ్యాస్‌ ‌ధరలతో నడ్డి విరిచారు నిజామాబాద్‌కు అర్వింద్‌ ‌చేసిందేవి• లేదు రాహుల్‌ ‌వరంగల్‌కు వొచ్చి చేసేదేవి• లేదు ఎన్నికల ముందు తెలంగాణ టూరిస్ట్ ‌స్పాట్‌గా మారింది కాంగ్రెస్‌, ‌బిజెపిలపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

‌మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : తెలంగాణలో కెసిఆర్‌ ‌పాలనతో ప్రజలు విసిగి పోయారని, ఆయనతో అయ్యేది కూడా లేదని గ్రహించారని, అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ‌బండి సంజయ్‌ అన్నారు. బండి సంజయ్‌ ‌రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర మహబూబ్‌నగర్‌లో కొనసాగుతుంది. ఈ…

సీఎం కేసీఆర్‌, ‌కేటీఆర్‌లను బంగాళాఖాతంలో కలపాలి

టిఆర్‌ఎస్‌ ‌పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నరు బీజేపీ మండల ప్రశిక్షణ శిబిరంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తాండూరు, మే 4(ప్రజాతంత్ర విలేఖరి) : సీఎం కేసీఆర్‌, ‌కేటీఆర్‌లను బంగాళాఖాతంలో కలపాలని మాజీ మంత్రి హుజురాబాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు జీపీఆర్‌ ‌గార్డెన్‌లో జరిగిన బీజేపీ మండల శిక్షణ…

దళితబందు పథకం చారిత్రాత్మకం

ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన పలుపనులను ప్రారంభించిన మంత్రి ఎల్లారెడ్డిపేట, మే 04(ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్రంలో దళిత జాతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రవేశపెట్టిన దళిత బందు పథకం గొప్ప చారిత్రత్మాకమైనదని మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గడిచిన ఎనిమిది సంవత్సరాల…

రాష్ట్రానికి నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా..రేపు రాహుల్‌ ‌రాక

రాజుకున్న రాజకీయ వేడి బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంటున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలు వరుసగా పాదయాత్రలు, కార్యక్రమాలతో అధికారపార్టీకి సవాల్‌ ‌విసరుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు జిల్లాల్లో పర్యటించనుండడంతో రాజకీయంగా వాతావరణం మరింత వేడెక్కింది. నేడు…

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్‌ ‌రావు

మల్యాల, మే 04(ప్రజాతంత్ర విలేకరి) : జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు బుధవారం దర్శించుకున్నారు. కొండగట్టు ఆలయానికి విచ్చేసిన మంత్రులు హరీష్‌ ‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ‌నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.…