Category ముఖ్యాంశాలు

బండి సంజయ్‌పై కెటిఆర్‌ ‌పరువునష్టం దావా

ఇంటర్‌ ‌విద్చార్థుల ఆత్మహత్యల అంశంలో తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆరోపణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత సంజయ్‌కు కేటీఆర్‌ ‌నోటీసులు పంపించారు. ఈ నెల…

మున్సిపల్‌ ‌సిబ్బందిది థాంక్‌లెస్‌ ‌జాబ్‌

‌వారి సేవలను గుర్తించాలి గొడ్డు చాకిరీ చేసినా విమర్శలే తప్ప ప్రశంసలు ఉండవు ఒక్క రోజు పనిచేయకపోతే ఫోన్ల వి•ద ఫోన్లు రాష్ట్రంలో 46 శాతం జనాభా పట్టణాల్లోనే.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ ‌హెల్త్ ‌కేర్‌ 3‌డీ ప్రింటింగ్‌ ‌రంగంలో అగ్రగామిగా తెలంగాణ : 3డీ ప్రింటింగ్‌పై జాతీయ సదస్సులో కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,…

కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం

నియోజకవర్గానికి గీతారెడ్డి, నర్సారెడ్డి, విజయరామారావు చేసిందేమీ లేదు కేసీఆర్‌ ‌వొచ్చాకనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న గజ్వేల్‌ ‌త్వరలోనే సంగారెడ్డికి కెనాల్‌ ‌తెచ్చి కాలంతో పనిలేకుండా కాల్వలు, చెరువులు నింపుతాం ములుగు, వర్గల్‌, ‌మర్కూక్‌ ‌పర్యటనలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట,ప్రజాతంత్ర, మే 13 : గజ్వేల్‌ ‌నియోజకవర్గ ఎమ్మెల్యేగా సిఎం కేసీఆర్‌ ఉం‌డటం ఇక్కడి ప్రజల అదృష్టమని…

రియల్టర్లకు భూములు కట్టబెట్టే కుట్ర

Tల్యాండ్‌ ‌పూలింగ్‌తో భూముల కాజేత కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే ఈట లజనగామ, ప్రజాతంత్ర, మే 12 : రాష్ట్రంలో ల్యాండ్‌ ‌ఫూలింగ్‌ ‌పేరుతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు అప్పనంగా రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులకు అప్పగించేందుకు సీఎం కేసీఆర్‌ ‌కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు.…

మౌలిక వసతుల కల్పనలో అగ్రభాగంలో హైదరాబాద్‌

‌నివాస యోగ్య ప్రాంతంగా ముందు వరసలో సిటీ కాల్‌ అవే గోల్ఫ్ ‌సంస్థ కార్యాలయ ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 12 : మౌలిక వసతుల్లో దేశంలో హైదరాబాద్‌ అ‌గ్రభాగాన ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ ఈ ‌విషయంలో ముందున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నివాసయోగ్యమైన…

రోగుల అటెండర్లకు మూడు పూటలా భోజనం

జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యం ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌‌రావు దవాఖానాలో మార్చురీ ఆధనికీకరణ సహా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 12 : జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని మంత్రి…

బడా జూటా పార్టీ..బీజేపీ ..! మంత్రి హరీష్‌ ‌రావు

షాద్‌ ‌నగర్‌, ‌మే 11 : బండి సంజయ్‌ ‌మాట్లాడేవి అన్నీ అబద్ధాలే..పచ్చి అబద్ధాలు..బిజెపి జూటా పార్టీ..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.షాద్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం శంపేట మండలం లో 30 పడకల హాస్పిటల్‌ ‌కి ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు బుధవారం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్

ఎపికి తరలించిన సిఐడి పోలీసులు టెన్త్ ‌లీకేజ్‌ ‌వ్యవహారంలో అరెస్ట్ ‌చేసినట్లు ప్రకటించిన ఏపి పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 10 : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఎపి సిఐడి పోలీసులు అరెస్ట్ ‌చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ ‌ప్రశ్నాపత్రాల…

సోయి లేకుండా రాజకీయ విమర్శలు

కెసిఆర్‌ ‌భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది పూర్వీకుల భూములన్నీ మునకకు గురయ్యాయి భూసేకరణలో భూములు కోల్పోయాం కోనాపూర్‌లో బడి నిర్మాణానికి మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 10 : తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్‌ను ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.  కోనాపూర్‌…