Category ముఖ్యాంశాలు

లండన్‌లో యూకేఐబీసీ-ఎస్‌ఎంఎం‌టీ సమావేశానికి హాసరైన మంత్రి కెటిఆర్‌

‌వరుస సమావేశాలతో బిజీబిజీ హైదరాబాద్‌, ‌మే 19 : మంత్రి కేటీఆర్‌ ‌లండన్‌ ‌టూర్‌లో బిజీబిజీగా ఉన్నారు. యూకేఐబీసీ-ఎస్‌ఎంఎం‌టీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్‌ ఇం‌డస్టీ ప్రతినిధులతో కేటీఆర్‌ ‌సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎటక్ట్రిక్‌ ‌వెహికిల్‌ ‌రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు…

పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడదాం

మున్సిపాలిటీల రూపు మార్చాలి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గ్రీన్‌ ‌ఫండ్‌ ‌మున్సిపాలిటీల్లోనే ఖర్చు చేయాలి మొక్కలు నాటడం, సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ ‌కమిషనర్ల సమీక్షలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 19(ప్రజాతంత్ర బ్యూరో) : పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడదామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

కెసిఆర్‌దే చిల్లర రాజకీయం

పంచాయితీలను నిర్వీర్యం చేస్తూ పెత్తనమా కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 19 : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం దురద్రుష్టకరమని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ…

సిసిఐ అమ్ముతుంటే రాష్ట్ర బిజెపి ఏం చేస్త్తుంది

ఆ డబ్బును తెలంగాణ అభివృద్దికి వినియోగిస్తారా కాళేశ్వరానికి సాయం చేస్తారా లేక కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ పెడతారా బిజెపికి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని టీఆర్‌ఎస్‌…

తెలంగాణలోనూ శ్రీలంక పరిస్థితులే

ఇక్కడా కెసిఆర్‌ను తరిమికొట్టే రోజు వొస్తుంది ఏడేళ్లలో 5 లక్షల కోట్ల అప్పులు రాజపక్స కుటుంబం లాగే కెసిఆర్‌ ‌కుటుంబం దోపిడీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌డిక్లరేషన్‌ అమలు మీట్‌ ‌ద ప్రెస్‌లో పిసిసి చీప్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : తెలంగాణను అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకను…

తడిసిన ధాన్యం కూడా కొంటాం

కేంద్రం కొన్నా కొనకున్నా చివరి గింజ వరకూ సేకరిస్తాం రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని క్రీడలకు ప్రోత్సాహం ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ప్రారంభం ప్రగతి భవన్‌ ‌సవి•క్షలో సిఎం కెసిఆర్‌ ‌కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొంటామని సీఎం…

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు పలు గ్రామాలకు అవార్డులే ఇందుకు నిదర్శనం ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకుంటున్నా తొలగని చీకట్లు పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష గ్రామాలకు నేరుగా కేంద్రం నిధులపై అసహనం రాష్ట్రాల సమస్యలు కేంద్రానికి ఎలా తెలుస్తాయని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే…

సిసిఐ పునరుద్దరణ చేపట్టండి…తగిన సహాకారం అందిస్తాం

తొలగింపు ఉత్తర్వుపై పున: సమీక్షించాలని కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్‌ ‌వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఆదిలాబాద్‌ ‌సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ‌వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సవి•క్షించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ను కేటీఆర్‌ ‌కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి…

పిల్లలకు వెల్త్ ‌కాదు..హెల్త్ ఇవ్వండి

తల్లిదండ్రులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచన ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ ‌టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ ‌టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.…