Category ముఖ్యాంశాలు

శక్తి ఉన్నంత వరకు సేవ చేస్తాం

మనల్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదు మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందే యత్నం కేసీఆర్‌ను యాది చేసుకోవాలె… కృతజ్ఞత చూపాలె రామాయపల్లిలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 27(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలోని బిజెపి పార్టీ సర్కార్‌పై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి…

‌ప్రభుత్వ దవాఖానాల్లో… సాధారణ ప్రసవాల సంఖ్య పెరగగాలి

ఆశావర్కర్లు బాధ్యత తీసుకోవాలి సిజేరియన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలి త్వరలోనే మెదక్‌ ‌రైలు కూతపెడుతుంది మెదక్‌లో హాస్పిటల్‌ ‌ప్రారంభోత్సవంలో హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయని, కాన్పుల శాతం మరింత పెరగాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి…

నిత్యజీవితంలో యోగా భాగం కావాలి

వ్యాధులు దూరం కావడంతో పాటు ఫిట్‌గా ఉంటాం యోగా ఉత్సవ్‌లో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల…

అం‌డమాన్‌ను తాకిన రుతుపవనాలు

జూన్‌ 1‌న కేరళలో ప్రవేశిస్తాయన్న ఐఎండి న్యూ దిల్లీ, మే 27 : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు శుభవార్త అందింది. రుతుపవనాలు ఎప్పుడు వొస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలకు త్వరలోనే ఇవి భారతదేశంలోకి ప్రవేశం ఇస్తాయని, అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులను తాకాయని ఐఎమ్‌డి వెల్లడించింది. జూన్‌ 1‌వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి…

తెలుగు ప్రజలకు వరం సురవరం

నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు…

న్యూజెర్సీలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ సంబరాలు

న్యూ జెర్సీ ,మే 27: తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో శుకృవారం నుండి మూడు రోజుల పాటు ..మే 30 వరకు సంబరాలు నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్, అధ్యక్షుడు పటోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. ‘ మూడు రోజుల పాటు జరిగే సంబరాల విశేషాలను,…

సిద్ధిపేట పాత బస్టాండుకు కొత్త కళ

మంత్రి హరీష్‌ ‌కృషితో బస్టాండు పునర్నిర్మాణం జూన్‌ ‌నెల 8న మోడల్‌ ‌బస్టాండు ప్రారంభానికి సన్నాహాలు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, మే 26(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట పాత బస్టాండుకు కొత్త కళ వొచ్చింది. మంత్రి హరీష్‌ ‌రావు కృషితో బస్టాండు పునర్నిర్మాణం పూర్తవుతున్నది. నాటి మంత్రి చొక్కారావు…

అమ్మకానికి మారు పేరు మోడీ..

నమ్మకానికి నిలువెత్తు రూపం కేసీఆర్‌ .. ‌మోడీ వి చిల్లర రాజకీయాలు ప్రధాని పదవి స్థాయి ని దిగజార్చారు .. మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ సిద్ధిపేట ,ప్రజాతంత్ర ,మే 26 : ప్రధాన మంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ చిల్లర రాజకీయాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను నిరాశ పరచారని మంత్రి హరీష్‌…

వ్యాపారానికి భారతదేశం పెద్దపీట

ఆ విషయాన్ని ప్రపంచం గ్రహిస్తున్నది దేశ ఆర్థిక, వ్యాపార రంగాలలో ఐఎస్‌బి విద్యార్థులది ప్రముఖ పాత్ర విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలను దేశం లక్ష్యాలతో జోడించాలి భారత్‌ 100‌కు పైగా దేశాలకు కోవిడ్‌ ‌టీకాలను పంపించింది ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవంలో ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్‌, ‌పిఐబి, మే 26 : ప్రస్తుతం భారతదేశం జి20 దేశాల…