Category ముఖ్యాంశాలు

పిడికిలి బిగించిన కేసీఅర్..!

బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో సన్మానం.. కుటుంబ సభ్యులతో ఆతిథ్యం.. విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా…

దేశానికే దిక్సూచి తెలంగాణ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతిఒక్క తెలంగాణ బిడ్డ…

ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా..

కొరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి రాష్ట్ర ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీరంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22…

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌

‌కీసరలో కాంగ్రెస్‌ ‌రెండ్రోజుల చింతన్‌ ‌శిబిరం పతాకావిష్కరణతో ప్రారంభించిన సిఎల్‌పి నేత భట్టి శిబిరానికి దూరంగా పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌చింతన్‌ ‌శిబిర్‌ ‌తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్‌ ‌మ్యాప్‌గా ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఉదయ్‌పూర్‌…

రైతులతో చర్చించి… డిస్ట్రిబ్యూటరీ, మైనర్‌ ‌కాలువలకు అవసరమైన భూసేకరణ చేపట్టాలి

అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులలో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, మైనర్‌ ‌కాల్వలు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో…

దేశ సేవలో ముందుండాలి

సివిల్స్ ‌విజేతలకు మంత్రి హరీష్‌ ‌రావు అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌సివిల్స్ ‌విజేతలు తమ ఉద్యోగ నిర్వహణలో దేశం కోసం పనిచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ‌ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థిక శాఖ…

ఇం‌త తొండి నేతల్ని నేనెక్కడ చూడలే..!

బిల్లులు ఇవ్వడం లేదంటూ గోబెల్స్ ‌ప్రచారం వారం రోజుల పనుల బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి… రూపాయితో సహా ఇస్తాం కేంద్రం నుంచి 34వేల కోట్లపై చిలుకు గ్రాంట్స్ ‌రావాలె.. బండి, రేవంత్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ‌మాకు సర్పంచులపై గౌరవం ఉంది… బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలు రెచ్చగొడుతున్నారు: మంత్రి దయాకర్‌రావు సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో)…

పోటాపోటీగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

“ఒక వైపు తెలంగాణపైన సవతితల్లి ప్రేమ కనబరుస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఏనాడులేని విధంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తుందని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడడం తమకు ఎంతమాత్రం ఇష్టంలేదన్న రీతిలో తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ విమర్శించిన వీరికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు చేసే అర్హత లేదని…

యువ‌త‌కు మీ విజ‌యం స్ఫూర్తి.! సివిల్స్ విజేత‌ల‌ను శాలువా క‌ప్పి సత్కారించిన మంత్రి హరీశ్ రావు

యూపీఎస్సీ -2021లో విజేత‌లుగా నిలిచిన అభ్య‌ర్థులు జి సుధీర్ రెడ్డి (69), స్నేహ (136), చైత‌న్య రెడ్డి (161), రంజిత్ కుమార్ (574), స్మ‌ర‌ణ రాజ్ (676) స‌హా, సివిల్స్ స‌బ్జెక్ నిపుణురాలు, మెంటర్‌ బాల‌ల‌త  బుధ‌వారం కోకాపేట‌లోని నివాసంలో  కలిసారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వారిని శాలువా క‌ప్పి సన్మానించారు. అనంతరం వారితో కలిసి…