Category ముఖ్యాంశాలు

ఎం‌పి ధర్మపురి అర్వింద్‌ ‌నివాసంపై టిఆర్‌ఎస్‌ ‌దాడి

కవితపై వ్యాఖ్యలకు నిరసనగా దాడి..దిష్టిబొమ్మ దగ్ధం ఖబర్దార్‌ అం‌టూ ఎంపి అర్వింద్‌కి హెచ్చరికలు కెసిఆర్‌, ‌కెటిఆర్‌, ‌కవిత ఆదేశాలతో దాడులన్న అర్వింద్‌ ‌ప్రధాని మోడీ, అమిత్‌ ‌షాలకు ఘటనపై ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఎం‌పీ ధర్మపురి అర్వింద్‌ ఇం‌టి వద్ద టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. శుక్రవారం ఆయన ఇంటిపై దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై…

ఓబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం 2004 నుంచి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఓబీసీ సంఘాలు నాటి ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ను కలిశాయని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ డిమాండ్‌ను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని…

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు గ్రామీణ రోడ్లను వెంటనే సరిచేసేలా చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ఇదే సరైన చర్య రాష్ట్ర వ్యాప్తంగా వొచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారు. కంటి…

సేవాతత్పరతలో ఎప్పుడూ ముందే

కృష్ణ దానగుణంపై చిత్రసీమలో చర్చ సేవాతత్పరతే కాదు, కృతజ్ఞత కలిగిన వ్యక్తిత్వం కృష్ణకు ఉంది. తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు అవుట్‌డోర్‌ ‌షూటింగులో వున్న కృష్ణ ఆదుర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రముఖ వార్తాపత్రిక ’ద హిందూ’ వినియోగించే ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆదుర్తి సొంత…

సిట్‌ ‌విచారణలో పారదర్శకత ఉంటుందన్న నమ్మకం

హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జి పర్యవేక్షణలో సిట్‌ ‌విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌స్వాగతించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తంచేశారు.…

ఊరూ వాడా తేడా లేకుండా అభివృద్ధి ఫలాలు

మారూమూల ప్రాంతాల్లో కూడా మెడికల్‌ ‌కాలేజీలు తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానకే దిక్సూచి కాలేజీల ప్రారంభం సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ..ఆ ఊరు తేడా లేకుండా..చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మెడికల్‌ ‌కాలేజీలను…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

ముందస్తు ఊహాగానాలకు కెసిఆర్‌ ‌చెక్‌ ‌బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిందే ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇడి, ఐటి దాడులకు బెదరాల్సిన పనిలేదు పాతవారికే మళ్లీ టిక్కెట్లు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌ ‌స్పష్టీకరణ తెలంగాణలో యథావిధిగా షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సిఎం కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. ముందస్తు ఊహాగానాలను కెసిఆర్‌…

దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌లను అదుపులోకి తీసుకున్న ఇడి న్యూ దిల్లీ, నవంబర్‌ 14 : ‌దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌ను ఇడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అభిషేక్‌, ‌విజయ్‌ ‌సిబిఐ అదుపులో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇద్దరిని ఇడి అదుపులోకి తీసుకుంది. బెయిల్‌ ‌పిటిషన్‌పై…

మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో… నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ ‌కొట్టేసిన ఎసిబి కోర్టు

మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తరపు లాయర్‌ ‌వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్‌ ‌మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌…