Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌ ‌కేంద్రంగా సెక్స్ ‌రాకెట్‌

వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి రప్పించి దందా మాదకద్రావ్యాలూ సరఫరా 17 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్‌ ‌పోలీసులు ముఠా నాయకుడు అర్నావ్‌ అరెస్ట్..‌డ్రగ్స్ ‌స్వాధీనం వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ ‌సిపి స్టీఫెన్‌ ‌రవీంద్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : అం‌తర్జాతీయ సెక్స్ ‌రాకెట్‌ ‌ముఠా గుట్టును సైబరాబాద్‌ ‌పోలీసులు రట్టు చేశారు. 17…

మంత్రి కెటిఆర్‌ ‌డ్రగ్స్‌కు బానిస

బ్లడ్‌ ‌శాంపిల్స్ ఇస్తే నిరూపిస్తా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణ డ్రగ్స్ ‌కేసులను రీ ఓపెన్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌మంత్రి కేటీఆర్‌ ‌డ్రగ్స్‌కు బానిస అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బ్లడ్‌ ‌శాంపిల్స్ ఇస్తే నిరూపిస్తానని, నమూనాలు ఇచ్చే దమ్ము కేటీఆర్‌కు…

10‌న రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తేదీన ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో..ధాన్యం కొనుగోళ్లను మరింత ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం ఉన్నది. సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌…

మూసీపై 14 కొత్త బ్రిడ్జ్‌లు

నాలాల నుంచి వరద రాకుండా చర్యలు నాగోల్‌ ‌నుంచి ఎల్‌బి నగర్‌కు మెట్రోను కలిపే ప్రయత్నం హైదరాబాద్‌లో సమగ్రాభివృద్ధికి కృషి ఎల్బీనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ ‌శ్రీకారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌ ‌నగరం శరవేగంగా విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముందు అభివృద్ధి తర్వాతే రాజకీయం అని ఆయన…

11‌న వి ఇంట్లోనే..ఉదయం 11 గంటలకు వొస్తాం

ఎంఎల్‌సి కవిత కోరుకున్నట్లుగానే విచారణకు సిబిఐ రెడీ సిద్ధంగా ఉండాలంటూ సిబిఐ మెయిల్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11గంటలకు ఆమె నివాసంలోనే విచారిస్తామని సిబిఐ తెలియచేసింది. కవిత రాసిన లేఖకు   అనుగుణంగా సీబీఐ అధికారులు ఆమెకు సమాధానం ఇచ్చారు. ఈనెల 11న…

నేటి నుంచి పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు

సజావుగా సభ జరిగేలా సహకరించాలన్న ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో పాల్గొన్న మంత్రులు, విపక్ష నేతలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు నేటి నుంచి  ప్రారంభం కానున్నాయి. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలను ఖరారు చేసుకున్నాయి. అలాగే సమస్యలు ఏవైనా చర్చిస్తామని కూడా ప్రభుత్వం…

అం‌బేడ్కర్‌ ఆశయాలకు భిన్నంగా కెసిఆర్‌ ‌పాలన

రిజర్వేషన్లు కాలరాసేందుకు కేంద్రం కుట్ర కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌సీఎం కేసీఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రజలను కుల, మత పరంగా విడదీసి…

ఎగ్జిబిషన్‌ ‌ప్రవేశ రుసుం 40కి పెంపు

నష్టాలే కారణమంటున్న సొసైటీ హైదరాబాద్‌,‌డిసెంబర్‌5:అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్‌ ‌జనవరిలో మొదలు కానున్నది. ఈ ఎగ్జిబిషన్‌ ‌ప్రవేశ రుసుమును రూ. 40కి పెంచనున్నారు. ఎగ్జిబిషన్‌ ‌సొసైటీ టిక్కెట్‌పై రూ. 10 పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19 ‌మహమ్మారి కాలంలో నష్టాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌19 ‌కారణంగా 2021లోఎగ్జిబిషన్‌ ‌నిర్వహించనేలేదు. 2022లో ప్రారంభించినప్పటికీ…

లక్ష రుణ మాఫీ ఇప్పటి వరకు చేయలేదు

వెంటనే రైతుల భూ సమస్యలను తీరుస్తూ ధరణి పోర్టల్‌ ‌రద్దు చేయాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 70 శాతం అని అబద్ధం చెపుతున్నారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి. వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ‌టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రధానమైనటువంటి రైతు రుణమాఫీ ఇప్పటివరకు మాఫీ చేయలేదని…