Category ముఖ్యాంశాలు

వికలాంగులకు మరో వేయి పెన్షన్‌ ‌పెంపు

వొచ్చే నెల నుంచే పెంచిన మొత్తం అందచేత సింగరేణి కార్మికులకు ముందే వొచ్చిన దసరా దసరా బోనస్‌ 700 ‌కోట్లుగా ప్రకటన సింగరేణిని కాపాడుకున్న ఘనత తమదే మంచిర్యాల వేదికగా సిఎం కెసిఆర్‌ ‌వరాల జల్లు మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్‌9: ‌రాష్ట్రంలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్‌ ‌ప్రకటించారు.…

సెప్టెంబర్‌ 17 ‌న కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టో..

డిసెంబర్‌ 9‌న…సోనియాగాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్‌ ‌విజయాన్ని అందిద్దాం..! డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే ఆదానీ, ప్రధాని దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్‌ ఇం‌జన్‌ ‌పని అధికారంలోకి వచ్చాక ధరణిని బరాబర్‌ ‌రద్దు చేస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూన్‌9: ‘‘‌రాష్ట్రంలో కేసీఆర్‌ ‌పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలి. ఎన్నికల్లో…

ఓపెనింగ్ కు సిద్ధంగా సిద్ధిపేట ఐటీ హబ్..

  సందర్శించి సమీక్షించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు.   నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు సిద్ధిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివారులో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను…

రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలి

రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 8: ‌రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీశ్‌ ‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా  జహీరాబాద్‌ ‌పట్టణ పర్యటన లో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌ ‌బెడ్‌…

జనాభాకు తగ్గట్లుగా… ఉద్యోగ అవకాశాలు కల్పించలేము

పాలమూరు అంటే ..ఒకప్పుడు మైగ్రేషన్‌..ఇప్పు‌డు పచ్చని పంటలతో ఇరిగేషన్‌ ‌తెలంగాణ అభివృద్దికి ఇదే నిదర్శనం స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణానికి కేటీఆర్‌ ‌భూమిపూజ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌8: ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ అం‌టే మైగ్రేషన్‌ అని.. ఇప్పుడు మహబూబ్‌నగర్‌ అం‌టే ఇరిగేషన్‌ అని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పాలమూరును పచ్చబర్చిన ఘనత తమ…

నేడు ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌మృగశిర కార్తె సందర్భంగా శుక్రవరాం  నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో ఉదయం 8.00 గంటల నుంచి చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ ‌మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన్నట్లు…

విద్యుత్తు విజయం….

చిమ్మ చీకటిని చీలుస్తూ..24 గంటల కరంట్‌…. ‌దశ దిశలా ….తెలంగాణ వికాస హేల…. అరవై ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్తు సమస్యను పరిష్కరించలేదు. వ్యవసాయానికి చాలినంత విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో పంటలెండిపోయి రైతన్నలు పడ్డ పాట్లు చెప్పనలవికాదు. జనజీవితంలో జనరేటర్లు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అనివార్యమైపోయాయి. పదేపదే మోటార్లు కాలిపోయేవి. పటాకల వలె ట్రాన్స్…

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన కేసీఆర్‌

‌రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ములుగు జిల్లాలో రూ 133 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు ములుగు, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన మహానాయకుడు కేసీఆర్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో…

ధరణి పోర్టల్ ఒక అద్భుతం

-సదాశివపేట తహసిల్దార్ ను ప్రశంసించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ధరణి పోర్టల్ ఒక అద్భుతమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం ఉదయం సదాశివపేట మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా సందర్శించి, ధరణి పోర్టల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో…