Category ముఖ్యాంశాలు

నేడు నూతన పార్లమెంట్‌ ‌భవనం ఆవిష్కృతం

ప్రారంభించనున్న ప్రధాని మోదీ విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్థంలేదన్న కమలహాసన్‌ ఎవరు ప్రారంభిస్తారన్నది సమస్య కాదన్న గులాంనబీ ఆజాద్‌ ‌రాష్ట్రపతి ముర్ముపై వ్యాఖ్యలు..కేజ్రీవాల్‌, ‌ఖర్గేలపై కేసు న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే27: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేడు అట్టహాసంగా జరుగనుంది.  నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు  ప్రారంభిస్తారు. ఈ…

టిపిసిసి అధ్యక్ష పదవి కేసిఆర్‌ ‌పెట్టిన భిక్ష

రేవంత్‌ ‌రెడ్డి గ్లోబల్‌ ‌ప్రచారం నమ్మవొద్దు వలసలు వెళ్లే జిల్లా కావాలా వలసలు వొచ్చే జిల్లా కావాలా కెసిఆర్‌ ‌పథకాలు ప్రతి ఇంటికి అమలయ్యాయి వొచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా 14 స్థానాల్లో బిఆర్‌ఎస్‌ ‌జండా ఎగరాలి తెలంగాణ రాష్ట్ర పథకాలను దేశం అనుసరిస్తున్నది : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మహబూబ్‌నగర్‌,…

111‌జీఓ రద్దుతో హైదరాబాద్‌కు ముప్పు

అప్పులకుప్పగా తెలంగాణ నీతి ఆయోగ్‌కు వెళ్లకుండా ఏం చేస్తున్నట్లు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి హాలు విస్మరించినందుకు ఎన్నిసార్లు తల నరుక్కోవాలి డియా సమావేశంలో   కేంద్రమంత్రి  కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: నీతి ఆయోగ్‌ ‌కు దూరంగా ఉన్న సీఎంలపై  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌ ‌కంటే కేసీఆర్‌…

ఢిల్లీ పై పెత్తనంకోసమే ఆర్డినెన్స్

‘‌సుప్రీం’ తీర్పును తుంగలో తొక్కిన కేంద్రం కేజ్రీవాల్‌ను ఎదుర్కోలేక గవర్నర్లతో పెత్తనం ఆర్డినెన్స్ ఉపసంహరించే వరకు పోరాటం కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశవ్యాప్త ఉద్యమం మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీఎం కెసిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. బీజేపీయేతర…

పాలమూరులో వలసలు ఆగలేదు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలమూరు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తే చేస్తాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జడ్చర్ల,ప్రజాతంత్ర,మే 25: “తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు ..

జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు  మూడు వారాల పాటు సాగే..‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ రోజు వారీ కార్యక్రమాల పూర్తి వివరాలను గురువారం నాటి సమావేశంలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ దిశగా  దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీ– శుక్రవారం – ప్రారంభోత్సవం   ముఖ్యమంత్రి  హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద…

‘‘ సఫాయన్నా నీకు సలామన్నా…’

సఫాయీ కార్మికులు భగవంతునంతటివారు – సిఎం కేసీఆర్  గ్రామ పట్టణ స్థాయిల్లో పారిశుధ్యకార్మికుల సేవలు వెలకట్టలేనివని వారిని దశాబ్ధి వేడుకల సందర్భంగా…సఫాయన్న నీకు సలామన్నా…అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సంధర్బంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ….. ‘‘ మనుషులు పరిసరాలు పరిశుభ్రంగా వుంచుతూ తోటి మానవుల కోసం వారి…

అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు .. తెలంగాణ ప్రగతి కళ్లకు కట్టేలా కార్యక్రమాలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సిఎం కెసిఆర్‌ ‌జిల్లాకు రూ. 105 కోట్ల నిధులు విడుదల పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్యపంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణదశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరులత్యాగాలు స్మరిస్తూ, ప్రజలఅకాంక్షలకు అనుగుణంగా ఘనంగా…

సచియాలయ ప్రారంభానికి ఆహ్వానం పంపలేదే

తమిళసై మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు కొత్త పార్లమెంట్‌ ‌భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ ఆమె మాట్లడారు. తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని తమిళిసై మెచ్చుకున్నారు. కానీ  సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక…