Category ముఖ్యాంశాలు

కరెంట్‌ ‌కోతలు లేవు… ఎక్కడ చూసినా వరి కోతలు..!

తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతి దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలకన్నా ముందున్నాం మిషన్‌ ‌భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు అందించాం మిషన్‌ ‌కాకతీయ వందశాతం సక్సెస్‌ ‌చేశాం గృహలక్ష్మి కింద ఇంటికి మూడు లక్షలు అందిస్తాం గన్‌పార్క వద్ద అమరులకు నివాళి.. సచివాలయంలో జెండా ఆవిష్కరణలో సీఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌…

కన్నీళ్లు పెట్టిన పల్లెలు కళకళలాడుతున్నాయ్‌…

పసి రాష్ట్రంగా అవతరించిన పదేండ్లలోనే  నూరేళ్ల అభివృద్ధి సాకారం దశాబ్ది ఉత్సవ వేడుకల్లో మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 2: ‌సమైక్యపాలనలో కన్నీళ్లు పెట్టిన పల్లెలు స్వరాష్ట్రంలో కళకళలాడుతున్నాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ…

అవినీతి పాలకులను గద్దె దించుదాం ..!

టిజెఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎ.‌కోదండరాం గన్‌ ‌పార్క్ ‌వద్ద ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అమరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపు   రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్బంగా గన్‌ ‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళ్లర్పిస్తున్న కోదండరాం ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 02 : ‌రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ పాలకులను గద్దె…

మెడికల్ సీట్లు మూడు రెట్లు పెరిగాయి ..

విద్యార్థులు ఇతర దేశాలు పోవాల్సిన అవసరం లేదు ..  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  వరంగల్ లో ఉండడం గర్వకారణం పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు  వరంగల్,ప్రజాతంత్ర,మే 31: వరంగల్ నగరం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్    పనులు వేగంగా జరగాలని అధికారులను మంత్రి హరీష్ రావు  ఆదేశించారు..వెయ్యి…

డిలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

ఆయా రాష్ట్రాలు తమ వాణిని వినిపించాల్సందే ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే30 :  2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల వల్ల దక్షిణాది రాష్టాల్రకు  తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు…

ధరణి పేరుతో భూ సమస్యలు

రైతుబంధుతో బీడుభూములుగా మార్చే కుట్ర త్రిపుల్‌ ఆర్‌ ‌బాధితుల ధర్నాలో గద్దర్‌ ‌యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,మే29: ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని ప్రజా యుద్ధనౌక గద్దర్‌ అన్నారు.  అలైన్మెంట్‌ ‌మార్చాలని త్రిబుల్‌ ఆర్‌ ‌బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ‌ధర్నా చౌక్‌ ‌వద్ద సోమవారం రెండు రోజుల రిలే నిరాహార దీక్ష…

‌ప్రగతి చాటేలా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు

జిల్లా కలెక్టర్‌ ‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో సమావేశం హైదరాబాద్‌/ ‌హనుమకొండ,ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్‌ ‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సి.ఎస్‌. ‌శాంతి కుమారి…

హజ్‌ ‌యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు

హజ్‌ ‌కమిటీ భవన్‌లో అధికారులతో మంత్రి  సమావేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే29: హజ్‌యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌హజ్‌ ‌కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్‌యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సక్షించారు. ఎయిర్‌ ‌పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్‌ఎం‌సీ, రోడ్లు…

రెజ్లర్లకు మంత్రి కెటిఆర్‌ ‌మద్దతు

వారిపట్ల పోలీసుల తీరు అమానుషం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే29: జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఆందోళన చేస్తున్న రెజర్లకు మంత్రి కేటీఆర్‌ ‌మద్దతు ప్రకటించారు. రెజర్లపై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్‌ ‌ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. రెజర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలి. వారికి…