Category ముఖ్యాంశాలు

పర్యావరణ పరిరక్షణ నిత్య జీవితంలో భాగం ..

ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్క నాటిన సీఎం కేసీఆర్‌ ‌పాల్గొన్న  గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌ఫౌండర్‌ ఎం‌పీ జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌, హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5: ‌సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్‌ ‌తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు.  ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  కోకాపేట్‌ ‌లోని హైదరాబాద్‌ ‌మెట్రోపాలిటన్‌ ‌డెవలప్‌…

సమస్యలు పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం

ఏం సాధించారని దశాబ్దపు ఉత్సవాలు: ఎమ్మెల్యే సీతక్క విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్‌ ‌లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఏం ‌తప్పు…

మహిళల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు..

మెదక్‌  ‌జిల్లా మహిళా సమాఖ్య భవన  నిర్మాణానికి మంత్రి హరీష్‌ ‌రావు శంఖుస్థాపన మెదక్‌,‌ప్రజాతంత్ర, జూన్‌5: ‌పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తు విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్నది  తెలంగాణ   ప్రభుత్వమని రాష్ట్ర  ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య…

11‌న గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్ష

నిర్వహణకు అధికారుల సన్నాహాలు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5:‌గతంలో జరిగిన కొన్ని తప్పిదాల దృష్టిలో ఉంచుకుని గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 11వ తేదీ ఆదివారం పరీక్ష ఉదయం 10 గంటల 30 నిమిషాల…

వైద్య సేవల్లో‘ఆశా’లది ప్రముఖ పాత్ర

వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు దేశంలో తెలంగాణలోనే ఆశాలకు అత్యధిక పారితోషకం వైద్యారోగ్య దినోత్సవంలో అందరూ భాగస్వామ్యం కావాలి నాడు 30శాతం ప్రభుత్వ దవాఖాన  డెలివరీలు, నేడు 69శాతం నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు ఆదేశాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5: ‌క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆశాలు, ఏఎన్‌ఎం‌లు ముఖ్య…

సమర్థవంతమైన నాయకత్వ నిర్మాణం కోసమే ..‘భారత్‌ ‌భవన్‌ ..!

వివిధ రంగ మేధావులచే రాజకీయ,సామాజిక రంగాల్లో శిక్షణ సామాజిక మాధ్యమాల పట్ల అవగాహన కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు సెంటర్‌ ‌ఫర్‌ ఎక్సలెన్స్ అం‌డ్‌ ‌హూమన్‌ ‌రిసోర్స్ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌కు బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కేసీఆర్‌ ‌శంఖుస్థాపన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5:‌ప్రజలచేత ఎన్నుకోబడిన  ప్రజాస్వామిక ప్రభుత్వాలకు  రాజకీయ  పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) అధినేత…

పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ముందు ఉద్రిక్తత

బోర్డు కార్యాలయం ముట్టడికి బిఎస్పీ యత్నం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌టీఎస్‌ ‌పీఎస్‌ ‌సీ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది.  గ్రూప్‌ 1‌పరీక్ష  రద్దు చేయాలని బీఎస్పీ నాయకులు బోర్డు ముట్టడికి యత్నించారు.  బోర్డు ముందు బైఠాయించి నిరసన తెలిపారు.  కొత్త బోర్డు ఏర్పాటు చేశాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. గతంలో పరీక్ష రాసి నష్టపోయిన ప్రతి…

పర్యావరణహితంగా విశ్వనగరంగా హైదరాబాద్‌

ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం నాలాల్లో ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థాలు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి  కెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌హైదరాబాద్‌ ‌నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ చేయలేమని అన్నారు. ప్రజలు ఇది తమ…

నక్సలైట్ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ మృతి

  నక్సలైట్ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందారు అని నక్సలైట్ల కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మే 31న మావోయిస్టుల గెరిల్లా మండలంలో ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ మరణించినట్టు ఆనంద్ మృతిపై జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు…