Category ముఖ్యాంశాలు

రైతులకు శ్రీరామ రక్ష ‘ధరణి’

కాంగ్రెస్‌ తెలంగాణను ముంచే పార్టీ వోటు మీ ఆయుధం…అభివృద్ధి చేసే నాయకునికి వెయ్యాలి రైతు బంధు, దళిత బంధు సృష్టించిందే కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలంటే క్రాంతి కిరణ్‌ను గెలిపించండి అందోల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‘ధరణి’ ద్వారా పట్టా దారులకే సర్వ హక్కులు కల్పించామని,…

రైతులకు శ్రీరామ రక్ష ‘ధరణి’

కాంగ్రెస్‌ తెలంగాణను ముంచే పార్టీ వోటు మీ ఆయుధం…అభివృద్ధి చేసే నాయకునికి వెయ్యాలి రైతు బంధు, దళిత బంధు సృష్టించిందే కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలంటే క్రాంతి కిరణ్‌ను గెలిపించండి అందోల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‘ధరణి’ ద్వారా పట్టా దారులకే సర్వ హక్కులు కల్పించామని,…

రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్‌

వారు చేయని లాలూచీ పనులు లేవు ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఆలోచించి జాగ్రత్తగా వోటేయాలి అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత నాది షాద్‌నగర్‌ ప్రజా శీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ అజాత శత్రువు అంజయ్య యాదవ్‌ను గెలిపించాలని సిఎం వినతి షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : వొచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ ఎంతో…

రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్‌

వారు చేయని లాలూచీ పనులు లేవు ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఆలోచించి జాగ్రత్తగా వోటేయాలి అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత నాది షాద్‌నగర్‌ ప్రజా శీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ అజాత శత్రువు అంజయ్య యాదవ్‌ను గెలిపించాలని సిఎం వినతి షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : వొచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ ఎంతో…

తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో దగాపడ్డ తెలంగాణ

బాగుపడ్డది కెసిఆర్‌ కుటుంబం మాత్రమే ప్రజలు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం భువనగిరి రోడ్‌షోలో కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకా గాంధీ భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక…

తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో దగాపడ్డ తెలంగాణ

బాగుపడ్డది కెసిఆర్‌ కుటుంబం మాత్రమే ప్రజలు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం భువనగిరి రోడ్‌షోలో కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకా గాంధీ భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక…

కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఇద్దరు పాపులే …

ప్రజలను కష్టాలు పెడుతున్న ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి… మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అంధ విశ్వాసాలతో సచివాలయాన్ని కూల్చి ప్రజా ధనం వృథా కమిటీ నివేదిక రాగానే మాదిగల వర్గీకరణ అమలు సామాజిక న్యాయం చేసింది బిజెపి ప్రభుత్వమే మహబూబాబాద్‌ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌…

పార్టీల మేనిఫెస్టో లా.. ఎన్నికల మానిప్యులేషన్‌ లా?

తెలంగాణలో మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించాయి. 31.7 మిలియన్ల మంది ఓటర్లు నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జోరుగా ప్రచారం చేస్తూ, వాగ్దానాలతో కూడిన జడివాన కురిపిస్తున్నాయి. మ్యానిఫెస్టోలను…

కౌంట్‌ ‌డౌన్‌.. 04 ‌ప్రజా‘తంత్రం’

సుద్దులులాగే ఉండాలి ప్రచారం హద్దులు దాటకపోతే ఆనందం కత్తులూ నెత్తురూ పూర్తి నిషిద్దం లేదంటే ప్రజాస్వామ్య హననం చేసిన బాసకి కట్టుబడ్డం నిబద్ధం జనశ్రేయస్సుకే వేయాలి అందలం కాదంటే సాగేది కేవల ప్రహసనం ఎప్పటికి కాదిది ఆమోదయోగ్యం – వి.రమేష్‌ ‌బాబు