Category ముఖ్యాంశాలు

నిరుద్యోగులను కాంగ్రెస్‌ ‌మోసం

ఆవేదనతో యువత ఆందోళన బాట డీఎస్సీ 11 వేలకే ఎందుకు పరిమితం..మెగా డిఎస్సీ ఏమైంది 2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ ‌క్యాలెండర్‌ ఏమైంది ఆరు గ్యారంటీలతో సహా ఇచ్చిన హావి•లను వెంటనే అమలు చేయాలి మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారం ఆపండి : మాధ్యమాలపై హరీష్‌ ‌రావు ఆగ్రహం…

ఆగస్ట్ 1 ‌నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఛార్జీలు

ఆస్తుల మార్కెట్‌ ‌విలువ సవరణకు కార్యాచరణ ప్రణాళిక ధరల సవరణకు ఇదివరకే అధికారులకు సిఎం ఆదేశం నేడు కలెక్టర్లు, ఆర్‌డిఓలతో ప్రభుత్వం సమావేశం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 17 : ఆగస్ట్ 1 ‌నుండి ఆస్తులు మరియు వ్యవసాయ, వ్యవసాయేతర భూమికి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఫీజులు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచే…

‌గవర్నర్‌గా ‘ తెలంగాణ వ్యతిరేకి ..’’ ……?

ఆ నిర్ణయం బిఆర్‌ఎస్‌కు ఊపిరి పోయనుందా ..! మండువ రవీందర్‌రావు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించనున్నారా ? గవర్నర్‌గా తమిళి సై నిష్క్రమణ అనంతరం ఆయనకే పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించనున్నారా అంటే ఆ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే…

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం

త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌ ‌హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్‌ 1 ‌పరీక్షను తామే నిర్వహించామని చెప్పారు. త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌చేస్తామని తెలిపారు. పింఛన్ల…

త్యాగానికి ప్రతీక బక్రీద్

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్  త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ )  పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ…

దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమన్యాయం

మత రాజకీయాలను తిరస్కరించిన దేశ ప్రజల సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు విజయవంతంగా ముగిసిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ధర్మ సాగర్ : దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం…

కెన‌డా వేడుక‌ల్లో అద్భుతంగా రాణించిన క‌ళాకారిణి దేవుల‌ప‌ల్లి సుమాలిక‌

ప్ర‌ముఖ న‌డుడు, ర‌చ‌యిత త‌నికెళ్ల భ‌రణి చేతుల‌మీదుగా ప్ర‌శంసాప‌త్రం కెన‌డా, జూన్ 16 : ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (భవిష్యత్ తరాల ప్రగతి వేదిక ) ఆధ్వర్యంలో కెనడాలో తెలంగాణ హైద‌రాబాద్ కు చెందిన కుమారి దేవులపల్లి సుమాలిక  చేసిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ అంద‌రినీ ఆకట్టుకుంది. ఈనెల 15న కెనడాలో ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

చట్టబద్దంగానే విద్యుత్‌ కొనుగోళ్లు

 రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ కోసం కృషి  ఈఆర్‌సి నిబంధనలు కాదని కమిషన్‌ వేయడం చట్టవిరుద్ధం  మా ప్రభుత్వానికి దురుద్దేశాలు అంటకట్టే ప్రయత్నాలు సరికాదు  కమిషన్‌ ముందుకు వొచ్చి వివరణ ఇవ్వాల్సిన పనిలేదు  వీలైతే మీరు రాజీనామా చేసి వెళ్లిపోండి  జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : విద్యుత్‌…

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

సర్కారు దవాఖానాల్లో పోస్టుల భర్తీకి చర్యలు 531 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, 193 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 31 స్టాఫ్‌ నర్సుల భర్తీ త్వరలోనే నోటిఫికేషన్ల జారీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు వివిధ దవాఖానాలు, విభాగాల్లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం…