Category ముఖ్యాంశాలు

నగరంలో ట్రాఫిక్‌ ‌క్రమబద్దీకరణకు ట్రాఫిక్‌ ‌వలంటీర్లుగా ట్రాన్స్ ‌జెండర్లు

ట్రాఫిక్‌ ‌స్ట్రీమ్‌ ‌లైన్‌ ‌చేయటంలో.. ట్రాన్స్ ‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌ ‌సిటీలో రోజురోజుకు ట్రాఫిక్‌ ‌రద్దీ పెరుగుతున్న క్రమంలో క్రమబద్దీకరణ చేసి వాహనదారులకు ట్రాఫిక్‌ ‌కష్టాలు తగ్గించేందుకు..వాహనాలు సాఫీగా సాగేందుకు..రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నది. హైదరాబాద్‌ ‌సిటీలో ఫుత్‌ ‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్‌,…

ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు బిఆర్‌ఎస్‌ ‌కుట్ర

BRS conspiracy to destabilize govt says revanth reddy

శాంతిభద్రతలపై రాజీ ప్రసక్తి లేదు కఠినంగా ఉండాల్సిదే డిజిపికి సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు నగరంలో ట్రాఫిక్‌ ‌క్రమబద్దీకరణకు ట్రాఫిక్‌ ‌వలంటీర్లుగా ట్రాన్స్ ‌జెండర్లు : అధికారులకు సిఎం రేవంత్‌ ‌సూచన ‌రాజకీయ కుట్రలు సహించేది లేదని..హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ ‌దెబ్బతీసే పనిలో బీఆర్‌ఎస్‌ ఉం‌దని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్లలో…

తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకండి…

CM Revanth Reddy invites Union Ministers Amit Shah, Gajendra Singh Shekawat, Kishan Reddy and Sanjay

కేంద్ర మంత్రులు అమిత్ షా, గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌, కిష‌న్ రెడ్డి, సంజ‌య్‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం  తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వ‌హించ‌నున్న తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావాలంటూ న‌లుగురు కేంద్ర మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రి…

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

fatal road accident in Chittoor district

మొగిలి ఘాట్ దగ్గర బస్సు లారీలను ఢీ .. 8 మంది మృతి చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకూ చనిపోయినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో 30 మంది వరకు గాయాలైనట్లు తెలుస్తోంది.…

క్లీన్ సిటీ గా గ్రేటర్ హైదరాబాద్

Greater Hyderabad as a clean city

ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ విభాగపు అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు. అక్కడ అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. ఏయే ఏజెన్సీలు,…

జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

Arvind Kejriwal gets bail in excise policy scam case

దిల్లీ మద్యం పాలసీ  స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు  నుంచి విడుదలయ్యారు. దాదాపు అయిదున్నర నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు లో శుక్రవారం ఆయనకు ఊరట లభించింది.సీబీఐ,ఈడీ కేసుల్లో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది.…

ఎవరికి భయపడి ఈ నిర్ణయం

విమోచన దినంపై రేవంత్‌ ‌వెనకడుగు కెసిఆర్‌కు నీకు తేడా లేదని రుజువయ్యింది సిఎం రేవంత్‌పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహంచడంలో రేవంత్‌ ‌రెడ్డి భయపడుతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రజా పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎవరికి భయపడి ఈ…

సిజెఐ చంద్రచూడ్‌ ‌నివాసంలో వినాయక పూజs

ప్రధాని మోదీ హాజరు కావడంపై విమర్శలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌12:‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌ ‌నివాసంలో జరిగిన వినాయక పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొ న్నారు. సిజెఐ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ప్రముఖ న్యాయ వాది ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు. ప్రశాంత్‌…

‌ప్రజల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా

బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా,సెప్టెంబర్‌12: ‌పశ్చిమ బెంగాల్‌ ‌హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్‌ ‌వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు…