Category ముఖ్యాంశాలు

ప్రజాస్వామ్యంలో జ‌మిలి ఎన్నిక‌లు అసాధ్యం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18 :  ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్‌ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. దిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం…

జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం

ఆమోదముద్ర వేసిన‌ కేంద్ర కేబినేట్ వొచ్చే పార్లమెంట్ శీతాకాల‌ ‌సమావేశాల్లో బిల్లు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18:  ‌దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. వొచ్చే పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాల్లో ఈ…

పెట్టుబడులకు తెలంగాణా వడ్డించిన విస్తరి

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ప్ర‌తీ ఒక్క‌రికి ఉద్యోగ, ఉపాధి కల్ప‌నే మా ల‌క్ష్యం మహిళలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహం ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ కోసం కృషి స్కిల్‌ ‌వర్సిటీ ద్వారా యువతకు శిక్షణ ఎంఎస్‌ఎంఈ ‌పాలసీ-2024 ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌18: ‌కాంగ్రెస్ ప్ర‌భుత్వం పార్టీలకతీతంగా అంద‌రికీ అభివృద్ధి ఫలాలను…

జూబ్లీహిల్స్ ‌నివాసంలో  బుధవారం సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా

రు.20 లక్షల చెక్‌ అం‌దజేసిన టెక్నో పెయింట్స్ ‌డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్‌ ‌రెడ్డి, సీవీఎల్‌ఎన్‌ ‌మూర్తి, అనిల్‌ ‌కొండోత్‌. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేసిన కుమారీ ఆంటీ.. రాష్ట్రంలో డేటా సెంటర్లు,ఈవీ ,సెమీకండక్టర్‌ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ బుధవారంసచివాలయంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని కలిసిన టిల్మన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ అండ్‌…

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం గృహజ్యోతి పథకంతో పేదల ఇంటిలో వెలుగు నింపాం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచాం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖమ్మంటౌన్‌, ‌సెప్టెంబర్‌17, ‌ప్రజాతంత్ర : విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు…

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

దమహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయింపు దకనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు దకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ దమోదీ 100 రోజుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను వెల్లడిరచిన సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన…

దిల్లీ నూతన సిఎం అతిశి

న్యూదిల్లీ,సెప్టెంబర్‌17: ‌దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ ‌రాజీనామా చేయ డంతో..ఆయన స్థానంలో అతిషీని తదు పరి సిఎంగా ఆప్‌ ‌నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ కొత్త సిఎంగా కేజ్రీవాల్‌ ‌ప్రకటించారు. సిఎంగా…

‘‌సుప్రీమ్‌’ ‌బుల్డోజర్‌ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు

స్పష్టం చేసిన కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17:‌బుల్డోజర్‌ ‌న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని నేరస్థులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయన్నారు.చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.…

కాంగ్రెస్‌ అప్పు‌లను బిఆర్‌ఎస్‌ ‌ఖాతాలో వేశారు

కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారం చేస్తోంది మండిపడ్డ సిద్ధ్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మెదక్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్‌రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందంటూ సీఎం రేవంత్‌, ‌కాంగ్రెస్‌ ‌చేస్తున్న…