Category ముఖ్యాంశాలు

ట్రిపుల్ఆర్ బాధితుల‌ త‌ర‌పున ఉద్యమిస్తాం..

Former Minister, MLA Harish Rao support

రైతుల‌కు ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిల‌బెట్టుకోవాలి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు ట్రిపుల్ బాధితులకు న్యాయం జ‌రిగేలా వారి త‌ర‌ఫున ఉద్య‌మిస్తామ‌ని మాజీమంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు భ‌రోసా ఇచ్చారు. హైద‌రాబాద్ లోని తన నివాసంలో హరీష్ రావును ఆర్ఆర్ఆర్ బాధితులు, రైతులు క‌లిశారు. రీజిన‌ల్ రింగ్ రోడ్‌ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్…

ఔటర్‌ దాటుతున్న ‘హైడ్రా’

HYDRA is preparing a comprehensive plan

సవిూప చెరువుల రక్షణకు ప్రణాళిక క్షేత్రస్థాయి పరిశీలనతో ఆక్రమణదారులకు దడ హైదరాబాద్‌తో పాటు నగరంతోపాటు నగరం చుట్టూ ఉన్న చెరువుల సంరక్షణపై హైడ్రా పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కొన్ని తటాకాల విషయంలో అధికారులు హద్దులు మార్చినట్లు, తప్పుడు పత్రాలు సృష్టించినట్లు హైడ్రా విచారణలో తేలింది. వాటిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు కమిషనర్‌ రంగనాథ్‌ కేంద్ర ప్రభుత్వ…

పేదలు రోడ్డున పడొద్దు..

అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు చెరువులు, కుంటలను పరిరక్షించాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో పై అదికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష కీలక ఆదేశాలు జారీ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్24: హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులైన…

అమృత్‌ ‌టెండర్లపై వొదిలిపెట్టేది లేదు

ప్రాజెక్టుల టెండర్ల పేరుతో కుట్రలకు తెర ముడుపులు వొచ్చే పనులపైనే సీఎం రేవంత్‌ ‌దృష్టి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే భారీగా ముడుపులు వొచ్చే కార్యక్రమాలపైన దృష్టి పెట్టారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అమృత్‌ ‌టెండర్లపై మరోమారు కేటీఆర్‌ ‌విమర్శలు చేశారు.ఈ మేరకు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కోర్టు సమన్లు

Hyderabad Court issues summons to Telangana CM Revanth Reddy

వోటుకు నోటు కేసు చిక్కులు 16న హాజరు కావాలంటూ ఈడీ కోర్టు తాఖీదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి వోటుకు నోటు కేసులు చిక్కులు తప్పేలా లేవు. ఈ  కేసులో పెద్ద ఎత్తున అక్రమ నగదు చెలామణి జరిగిందని ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి.వొచ్చే నెల 16వ తేదీన కోర్టు…

పండుగల సందర్బంగా డీజే లతో అసౌకర్యం

DGP Jitendhar media conference

అయినా ..ప్రజలు భక్తులు ఎంతో సహకరించారు చిన్న చిన్న ఘటనలు మినహా గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా ముగిసాయి మావోయిస్టు లు తెలంగాణకు వొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీడియా సమావేశంలో డీజీపీ జితేంధర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో మొత్తం 1,36,638 గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరిగిందని.. చిన్న చిన్న ఘటనలు…

మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కృషి 

National Level Women Journalist Workshop

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్24: రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం బషీర్ బాగ్ లోని దేషోద్దారక భవన్లో జరిగిన మహిళా జర్నలిస్టుల సమావేశానికి ముఖ్య…

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం

లోక కల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు శాంతి హోమం: టీటీడీ ఈవో  జె. శ్యామలరావు భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పఠించాలి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరి ంపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను…

నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి

యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు పై మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్23: యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు, నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై, తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజా లో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ…