కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగం ఖూనీ

చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం. మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని శాసనమండలి చీఫ్ విప్గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ…








