Category ముఖ్యాంశాలు

యథావిధిగా గ్రూప్‌-1 ‌మెయిన్స్ ఎగ్జామ్‌

సింగిల్‌ ‌బెంచ్‌ ‌తీర్పును సమర్థించిన డివిజన్‌ ‌బెంచ్‌ ‌వాయిదా కోరుతూ వేసిన పిటిషన్ల డిస్మిస్‌ ‘‌సుప్రీమ్‌’‌ను ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు ‌తెలంగాణ గ్రూప్‌ 1 ‌పరీక్ష రాసే అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టు షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ 1 ‌మెయిన్స్ ‌పరీక్షకు హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలన్న గ్రూప్‌ – 1 అభ్యర్థుల రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు డివిజన్‌…

మూసీ పునరావాస మహిళా సంఘాలకు చేయూత

రూ.3.44కోట్ల నగదు చెక్కుల పంపిణీ నిర్వాసితులకు అండగా ఉంటామన్న మంత్రి మంత్రి సీతక్క ‌మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు…

ఉత్సాహంగా సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీలు

CM Cup 2024 torch relay rallies with excitement

పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న యువ క్రీడాకారులు నాగర్ కర్నూల్,  వనపర్తి జిల్లా కేంద్రాల్లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడా ర్యాలీలు నిర్వ‌హించారు.  శుక్రవారం  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన టార్చ్ రిలే కార్యక్రమంలో కలెక్టర్ బి.సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ లు ముఖ్యఅతిథిలు గా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కబడ్డీ, వాలీబాల్, ఫుట్…

అపరిచితుడిలా మాట్లాడుతున్న రేవంత్‌

మూసీపై రోజుకో మాటతో ప్రజల్లో గందరగోళం మూసీని మురికికూపంగా చేసిన ఘనత కాంగ్రెస్‌దే మూసీలో వరదలు వొచ్చినా..నీళ్లునిలిచే ప్రసక్తే లేదు పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌18: ‌మూసీ సుందరీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ.. అపరిచితుడిలాగా మారిపోయాడని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు.…

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలి

ఫ్యాక్టరీతో వొచ్చే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ‌తా.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నిర్మల్ జిల్లా దిలావ‌ర్ పూర్ మండలం దిలావ‌ర్ పూర్ – గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌ను నిలిపివేయాల‌ని ప్రొఫెస‌ర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజాగళం పేరుతో దిలావ‌ర్ పూర్ మండల కేంద్రంలో…

రైతు సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.

Thummala Nageshwar Rao

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.   రైతు సంక్షేమం అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం  వికారాబాద్ జిల్లా మార్పల్లి  మండలం  వ్యవసాయ మార్కెట్ యార్డ్  నూతన  వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి కార్యవర్గ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని

Adani Group of Companies Chairman Gautam Adani met Chief Minister Revanth Reddy

అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్  రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు.

బిఆర్‌ఎస్‌ ‌తెలంగాణ అస్తిత్వ పార్టీ

mla harish rao

ఇది కెసిఆర్‌, ‌కెటిఆర్‌దో కాదు…తెలంగాణ ప్రజలది కాంగ్రెస్‌ ‌పాలనలో దోపిడీ పెరిగింది బిజెపి మత రాజకీయాలు చేస్తోంది బిఆర్‌ఎస్‌ ‌సమావేశంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు ‌రేవంత్‌ ‌రెడ్డి ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు.. ఈ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బంద్‌ అయితే.. సమాజం తరపున కొట్లాడడం బంద్‌ అయితే.. పేద ప్రజల…

ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చారు.. మాట తప్పారు..

పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్ లో చర్చించి, వెంటనే ప్రకటించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా 3 శాతం కరువు భత్యం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన…