Category ముఖ్యాంశాలు

Basara RGUKT బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర, ప్రజాతంత్ర,నవంబర్‌ 11: ‌నిర్మల్‌ ‌జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో సోమవారం  విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం…నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌కు చెందిన స్వాతి పీయూసీ సెకండియర్‌ ‌చదువుతోంది. ఈ క్రమంలో తన హాస్టల్‌ ‌గదిలోకి వెళ్లిన స్వాతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోసుమార్టం…

రైతులపై రేవంత్‌ది భస్మాసుర హస్తం

భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర హస్తంగా మారిందన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవన్నపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కిషన్‌ ‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 20 రోజులైనా కాంగ్రెస్‌ ‌సర్కారు ధాన్యం కొంటలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్‌కు ఆయన ఫోన్‌ ‌చేశారు. అయితే స్విచ్‌ ఆఫ్‌ ‌రావడంతో అడిషనల్‌ ‌కలెక్టర్‌తో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్రాన్స్‌పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్‌, ‌హమాలీ చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుందన్నారు. సివిల్‌ ‌సప్లయ్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్‌ ఇస్తున్నదని, రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు. రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని నిలదీశారు. స్థానిక అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే అంత చులకనా.. అంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తే అందరు పరిగెత్తుతారు.. ఇదేనా రైతంటే ఈ ప్రభుత్వానికి గౌరవం అంటూ ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రభుత్వం ధాన్యం కాంటా చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారని విమర్శించారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. ధాన్యం దళారుల పాల్జేసుకుని నష్టపోవడమే రైతులకు దిక్కా అంటూ మందలించారు.

ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే సీఎంకు సిగ్గులేదా..? కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర…

ఇక్కడ మీకేం పని..?

Dispute between officials of both states regarding reading at Nagarjuna Sagar Dam

‌తెలంగాణ అధికారులను నిలదీసిన ఏపీ అధికారులు నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌ ‌వద్ద రీడింగ్‌ ‌విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 :  ‌నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌ ‌వద్ద రీడింగ్‌ ‌విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది. శనివారం ఉదయం సాగర్‌ ‌కుడి కాలువ వాటర్‌ ‌లెవల్స్…

బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరేకమా..?

BC Welfare Minister Ponnam Prabhakar

దేశంలో  సామాజిక న్యాయం  అమలు చేసింది కాంగ్రెస్సే.. సామాజిక, ఆర్థిక ,రాజకీయ పరమైన న్యాయం కోసమే సర్వే..   బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 9: ‌బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరే• •మా..? అన్నది స్పష్టం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌డిమాండ్‌…

‘తిట్టడం మాకూ వొచ్చు..ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా’

*రౌడీ పంచాయితీలు చేయడమూ  తెలుసు *ప్రజలను కాపాడాల్సిందిపోయి, భయపెడతారా? *కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చాక ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది *వొచ్చేది నూటికి నూరు శాతం బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వమే..:బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్‌రావు తిట్టడం మాకూ వొచ్చనీ…ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా అని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

దేశం మొత్తం తెలంగాణా ను గమనిస్తుంది

 *కలెక్టర్లు ఎనుమరెటర్ లతో విస్తృతంగా మాట్లాడాలి  *మంత్రులు, ఎమ్మెల్యేల కు సమాచారం ఇవ్వండి * సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్ లో   డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న  నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి…

సంగెం మూసీనది ఒడ్డున శివలింగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

మూసీ పునరుజ్జీవన పాదయాత్రకు శ్రీకారం ముఖ్య‌మంత్రి వెంట నడిచిన మంత్రులు మూసీ పునరుజ్జీవన పాదయాత్రను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సంగెంలోని మూసీనది ఒడ్డున ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను మొదలుపెట్టారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి భీమలింగం వరకు సుమారు 2.5 కిలోమీట‌ర్ల మేర పాదయాత్ర కొనసాగింది. మూసీ పునరుజ్జీవ…

తోపులాటలో ఇరుక్కపోయిన మంత్రి

Kondasurekha got stuck in crowd

ఎంతో శ్రమించి బయటకు తీసుకొచ్చిన పోలీసులు  స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయిన కొండాసురేఖ తోపులాటలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురయ్యారు. చుట్టూ పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ తోపులాట నుంచి మంత్రిని బయటకు తీయలేని పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రికి…

యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టనే..

టీటీడీ బోర్డు త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట ఆల‌య బోర్డు.. గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీ కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేలా భ‌క్తుల‌కు ఏర్పాట్లు యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ స‌మీక్ష‌ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆల‌య పాల‌క మండ‌లి బోర్డు ఏర్పాటు…