భూమి లేని నిరుపేదలకు రూ. 12000

సుమారు 15 లక్షల కుటుంబాలకు లబ్ది 1000 కోట్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం మంత్రి పొంగులేటి చిట్ చాట్.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: భూమి లేని నిరుపేదలకు 12000 ఇవ్వడం ద్వారా సుమారు 15 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి…








