Category ముఖ్యాంశాలు

మా హయాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు

బీఆర్‌ఎస్‌పై ఆర్థిక శాఖ మంత్రి మాటలు అవాస్తవం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌పై కావాలనే బురద జల్లుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు  హరీష్‌ ‌రావు అన్నారు. ఉచిత విద్యుత్‌కు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…

బిఆర్‌ఎస్‌ ‌పాలనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం

ప్యాకేజ్‌ 17,18,19‌లను పూర్తి చేసేందుకు ప్రణాళికలు బసమేశ్వర, సంఘమేశ్వర ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం.. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌లోని ప్యాకేజ్‌ 19 ఏ ‌నిర్లక్ష్యానికి గురైందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. మంగళవారం…

బిఆర్‌ఎస్‌ ‌తప్పులకు ప్రజలు మతిపోయేలా తీర్పు..

గత పాలకులు అప్పులు చేసి పోతే మేం తీర్చుకుంటూ వొస్తున్నాం.. పదేళ్లఆర్థిక విధ్వంసాన్ని ఒక్క ఏడాదిలో చక్కబెట్టలేం.. 30 ఏళ్లకు ఔటర్‌ ‌రింగురోడ్డును అమ్ముకున్నారు.. హరీష్‌రావుకు నిజం చెప్పే అలవాటు లేదు బిఆర్‌ఎస్‌ ‌రూపొందించిన రూల్స్ ‌బుక్‌ను వారే పాటించడం లేదు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 :…

కొత్త పార్లమెంట్‌లో తొలిసారి ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌

బిల్లుకు అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 న్యూదిల్లీ, డిసెంబర్‌ 17 : ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లును జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీకి పంపడానికి లోక్‌సభ  అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో వోటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 220 వోట్లు, వ్యతిరేకంగా 149 వోట్లు వొచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్ల్కెంది.…

లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

 బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌  ి129వ రాజ్యాంగ సవరణ ద్వారా సభలోకి బిల్లు ివోటింగ్‌ కోరిన విపక్ష సభ్యులు ిస్పీకర్‌ హైబ్రిడ్‌ విధానంలో వోటింగ్‌ ిఅనుకూలంగా 269, వ్యతిరేకంగా198 వోట్లు  ిఒకే దేశం.. ఒకే ఎన్నికల బిల్లుకు లోక్‌సభ అనుమతి ిబిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదరి తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు…

వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు

•లగచర్ల గిరిజన రైతులపై థర్డ్ ‌డిగ్రీ, రైతుకు బేడీలు వేసిన ఘటనపై నిరసనలు • బిఆర్‌ఎస్‌ ‌నిరసనతో దద్దరిల్లిన శాసన సభ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు  మూడో రోజుకు చేరాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, ముందుగా ప్రశ్నోత్తరాలు కొనసాగింది. కాగా  అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా…

నల్లరంగు దుస్తులు ధరించి బీఆర్‌ఎస్‌ ‌సభ్యల వినూత్న నిరసన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ‌లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు చొక్కాలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడీ రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.…

‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠ భారత్‌’ అం‌దరినీ ఏకం చేస్తుంది

మూడు రోజుల ఫొటో ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌, ‌పిఐబి,డిసెంబర్‌ 16: ‌హైదరాబాద్‌లోని సాలార్‌ ‌జంగ్‌ ‌మ్యూజియంలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠ భారత్‌’ ‌ఫొటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్‌  ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ సోమవారం  ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్‌ ‌కమ్యూనికేషన్‌ అం‌డ్‌ అవుట్‌రీచ్‌ ‌ప్రోగ్రాం (ఐసీఓపీ)లో భాగంగా సెంట్రల్‌…

నేడు లోక్‌సభ ముందుకు జమిలి బిల్లు

సభలో  ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి అనంతరం జెపిసికి పంపేందుకు సిద్ధ్దం న్యూదిల్లీ,డిసెంబర్‌16:  ‌దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. మంగళవారం…