Category ముఖ్యాంశాలు

సహనాన్ని కోల్పోయా..క్షమించండి

జాతీయ మీడియాకు సిపి సివి ఆనంద్‌ ‌క్షమాపణలు ఎక్స్ ‌వేదికగా వెల్లడించిన కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌డిసెంబర్‌23:‌హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ ‌క్షమాపణలు చెప్పారు. జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ ‌పెట్టారు. సంధ్య థియేటర్‌ ‌ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్‌ ‌వద్ద…

టిక్కెట్‌ ‌ధరల పెంపు, బెనిఫిట్‌ ‌షోలు రద్దు

cancellation of benefit shows and Increase in ticket prices

సింగిల్‌ ‌స్క్రీన్‌ ‌బతకాలంటే ఇది మంచి నిర్ణయం సిఎం రేవంత్‌ ‌నిర్ణయాన్ని స్వాగ‌తించిన ఎగ్జిబిటర్లు అత్యవసర సమావేశంలో పలు అంశాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌23: ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా టికెట్‌ ‌ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. పెంచిన టికెట్‌ ‌రేట్ల భారం మొత్తం…

రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు అనువైన వాతావ‌ర‌ణం

Favorable investment climate in the state

మలేషియా పెట్టుబ‌డుల‌కు ప్రోత్సాహం అందిస్తాం.. పామాయిల్ సాగులో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అవ‌స‌రం రాష్ట్రంలో మ‌రో రెండు డ్రైపోర్టులు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల…

క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మెదక్‌ చర్చి

Medak Church is a shrine for Christians

వందేళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్‌రావు మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : కల్లోల జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి గొప్ప ప్రార్థనా మందిరంగా మెదక్‌ చర్చి ఖ్యాతి గాంచిందని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు  హరీష్‌రావు అన్నారు. సోమవారం మెదక్‌ చర్చి వందేళ్ల వేడుకల్లో హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. మెదక్‌ చర్చి వందేళ్లు పూర్తి…

సినీ తారలు నిజ జీవితంలోనూ నటిస్తున్నారు

ప్రజా సంబంధాల విషయంలో మేమే బెటర్‌  ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 :  సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నటిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ.. సినీ నటులు ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్స్‌ను దత్తత…

అల్లు అర్జున్‌పై ప్రభుత్వం కక్షసాధింపు

Union Minister and BJP Telangana President Kishan Reddy

సంధ్యా థియేటర్‌ ఘటన పోలీసుల వైఫల్యం మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి స్పందించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కిషన్‌రెడ్డి మాట్లాడారు.ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తుందని…

అల్లు అర్జున్‌ ఇంటి దాడి కేసులో నిందితులకు బెయిల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : అల్లు అర్జున్‌  ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని…

దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం

వ్యక్తి వికాసం కాకుండా జాతీయ వికాసం కోసం ఎబివిపి కృషి ఎబివిపి 43వ రాష్ట్ర మహాసభలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: రాష్ట్ర, జాతీయ శక్తి యువతేనని, జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి మూడు…

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీకి నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: సోమవారం భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో  కలిసి  రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌  భారతరత్న క్యాలండర్‌ను ఆవిష్కరించారు, అనంతరం పీవీ నరసింహారావు ఘాట్‌ ప్రాంగణంలో ఐ క్యాంప్‌ను…