Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో విప్రో విస్తరణ

గోపనపల్లి క్యాంపస్‌ ‌లో కొత్త ఐటీ సెంటర్‌ 5000 ‌మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు విప్రో కంపెనీ హైదరాబాద్లో తమ క్యాంపస్‌ ‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షి యల్‌ ‌డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లి లో కొత్తగా మరో ఐటీ సెంటర్‌ ‌నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక…

అమెజాన్‌ ‌తో భారీ ఒప్పందం.. రూ.60 వేల కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం దావోస్‌లో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ ‌కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌…

దావోస్‌లో ధమాకా

రాష్ట్రానికి పెట్టుబడుల జాతర రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు కొత్తగా 49 వేల ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అతి పెద్ద రికార్డు  10 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం  గత ఏడాదితో పోలిస్తే మూడింతలు మించిన పెట్టుబడులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు…

వరుస ఎన్‌కౌంటర్లతో విలవిల..

దండకారణ్యానికి దూరమవుతున్న మావోయిస్టులు ఒక్కొక్కరుగా కీలక నేతలను కోల్పోతున్న పార్టీ..   భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి  22 :  తెలం గాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో భద్రత బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టి మావోయిస్టులను ఏరి వేసే పనిలో పడ్డారు. దీని కారణంగా కొద్ది నెలలుగా మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపో…

నిజమైన అర్హుల ఎంపిక కోసమే గ్రామ సభలు

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ రెచ్చగొట్టే వారి మాటలను పట్టించుకోం.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం/ నేలకొండపల్లి  ప్రజాతంత్ర, జనవరి 22 : నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

రాష్ట్రంలో ప్రశాంతంగా గ్రామసభలు

ఉద్దేశపూర్వకంగానే బిఆర్‌ఎస్‌ ‌గొడవలు గత పదేళ్లలో అన్నీ సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు? గ్రామాభివృద్ధి,  పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22 :  రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని, కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బిఆర్‌ఎస్‌ ‌పత్రికలోనే చెప్పారని మంత్రి సీతక్క వెల్లడించారు. అంటే…

భూ అక్రమార్కుల భరతం పడుతాం

ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటా.. రియల్‌ ‌దందా చేసేవారిపై చర్యలు తీసుకోవాలి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22:  పేద ప్రజలు వారి స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే కొందరు గూండాలు  దౌర్జన్యాలు చేస్తున్నారని, బాధితులకు అండగా నిలిచేందుకు తామే రంగంలోకి దిగామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం…

రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రుణమాఫీ  పూర్తయితే ఇంకా దరఖాస్తులెందుకొస్తున్నాయ్‌? దీనిపై రేవంత్‌రెడ్డి సవాల్‌కు సిద్ధమా? గ్రామసభలకు సిఎం రావాలి…నేను కూడా వొస్తా గాడిచర్లపల్లి ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 22: రైతులకు పూర్తిగా రుణమాఫీ జరిగితే గ్రామసభలో దరఖాస్తులు ఎందుకొస్తాయనీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రుణమాఫీ పూర్తయిం దంటున్నాడని,…

‌త్వరలో రేషన్‌ ‌కార్డు ద్వారా 6 కిలోల సన్నబియ్యం

అర్హులైన చివరి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు దరఖాస్తుల సమర్పణ తుది గడువు లేదు, తప్పుడు వార్తలు నమ్మొద్దు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 22 : రాష్ట్రంలోనే చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…