Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో మోగిన ఎన్నిక‌ల నగారా..

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌.. 27న ఎన్నికలు  తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 3న వోట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్‌, ఖమ్మం  నల్లగొండ…

ఏఐ సాయంతో సమగ్ర హెల్త్ ప్రొఫైల్…

ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా రూపకల్పన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్  (ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్‌ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం జూబ్లీహిల్స్ లో మాడ్యూర్…

మహా కుంభమేలాలో అపశృతి

తొక్కిసలాటలో కనీసం 20 మంది మృత్యువాత మౌని అమావాస్యతో భారీగా తరలివొచ్చిన భక్తులు చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక గందరగోళంతో ఘటన భారీ చెత్త డబ్బాలు కూడా కారణమంటున్న సాక్షులు తక్షణం స్పందించిన యూపీ ప్రభుత్వం అంబులెన్సుల్లో హుటాహుటిన క్షతగాత్రుల తరలింపు గత పక్షం రోజులుగా కోట్లాది మంది వొచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిన…

ఇసుక మాఫియాకు అడ్డుక‌ట్ట వేద్దాం..  

Revanth Reddy

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధ్య‌య‌నం న‌లుగురు ఉన్న‌తాధికారుల‌తో క‌మిటీ నియామ‌కం వారంలోపు నివేదిక స‌మ‌ర్పించండి.. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక ఏవిధంగా స‌ర‌ఫ‌రా చేయాల‌నే దానిపై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్య‌య‌న క‌మిటీ స‌భ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, గ‌నుల శాఖ…

న‌గ‌ర‌ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు

పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రత్యేక పాలసీ రూ.100 కోట్ల పెట్టుబడికి ‘డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆస‌క్తి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ శివార్ల‌లో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100…

అలెరియా ఏఐతో పన్నుల రాబడి పెరుగుదల

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా చూసే ‘అలెరియా ఏఐ’ టెక్నాలజీ పనితీరు ఆసక్తికరంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఆయన తిలకించారు. ఆఫ్ లైన్ లో పనిచేసే…

త్వ‌ర‌లో టూరిజం పాల‌సీ

తెలంగాణ‌లో ఎకో, టెంపుల్ టూరిజంపై ఫోక‌స్ వెల్ల‌డించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి 150 ఎకరాలు.. 25,000 జాతుల మొక్కలు ప్రపంచంలోనే అతిపెద్ద  ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు.  టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంద‌ని సీఎం తెలిపారు. దేవాలయ…

హలో బీసీ- ఛలో వరంగల్‌

Hello BC- chalo Warangal

సిద్దమవుతున్న ఓరుగ‌ల్లు బహిరంగ సభకు భారీగా హాజ‌రుకానున్న బీసీలు హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల గ్రౌండ్‌లో విస్తృత ఏర్పాట్లు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): హలో బీసీ- ఛలో వరంగల్‌ ‌పేరుతో  వరంగల్ ఆర్ట్స్  అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న  నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా…

రైతు భరోసా చిల్లర పంచాయితీనా ?

రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్ డప్పులు ముఖ్యమా ? మాజీ మంత్రి హరీష్ రావు దావోస్ ప‌ర్య‌ట‌న గురించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ప్రెస్ మీట్.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శతవిధాలా యత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎద్దేవాచేశారు. . మీ ప్రెస్ రిలీజ్ లు, మీ మీడియా…