ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి

మూడు కేసుల్లో విచారణ.. మార్చి 23కి వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి20: నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్రెడ్డిపై నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో, బేగంబజార్ పీఎస్లో, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం…








