కార్మికులను రక్షించేందుకు అత్యున్నత పరిజ్ఞానం

ప్రకటించిన మంత్రుల బృందం •సహాయ చర్యల్లో పాల్గొన్న సంస్థలతో సమీక్ష హైదరాబాద్ (దోమలపెంట), ప్రజా తంత్ర, ఫిబ్రవరి 25 : శ్రీశైలం ఎడమ కా లువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలు చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,…








