Category ముఖ్యాంశాలు

తెలంగాణ ప్రాజెక్టుల బాధ్యత కిషన్‌ ‌రెడ్డిదే

రాష్ట్రంలో తుగ్లక్ మాదిరిగా పాలన సాధ్యంకాని హామీలిచి అధికారంలోకి వొచ్చారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు.. మోదీని విమ‌ర్శించే స్థాయి రేవంత్‌కు లేదు.. మ‌ల్కాజిగిరి ఎంపి ఈట‌ల రాజేంద‌ర్ విమ‌ర్శ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27 :  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస సోయి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని,  ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏనాడు ప్రజల…

తెలంగాణ ప్రాజెక్టుల బాధ్యత కిషన్‌ ‌రెడ్డిదే

రాష్ట్ర ప్రాజెక్టులపై అనేకమార్లు కేంద్రానికి నివేదించాం •గత పదేళ్లలో కాలయాపన చేసిన బిఆర్‌ఎస్‌ : ‌రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి27: తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌చెప్పారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో…

కాంగ్రెస్‌ ‌హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి

హైదరాబాద్‌ ‌నూతన ఆవిష్కరణలకు కేంద్రం •ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంంత్ర, ఫిబ్రవరి 27 : అన్ని రంగాల్లో నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేయడమే మా లక్ష్యమని,  ఆ దిశగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి…

ఉద్యోగ కల్పనలో మేమే నెంబర్‌ ‌వన్‌

దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి •తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. •వన్‌ ‌ట్రిలియన్‌ ‌డాలర్ల జీడీపీ అసాధ్యమేమీ కాదు •హెచ్‌సిఎల్‌ ‌టెక్‌ ‌కొత్త క్యాంపస్‌ ‌ప్రారంభోత్సవంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంంత్ర, ఫిబ్రవరి 27 :   దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ ‌నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌…

చాకలి ఐలమ్మ వర్సిటీని దేశంలోనే ఉత్తమంగా తీర్చదిద్దుతాం

అందుకు కావలసిన నిధులు సమకూర్చుతాం.. •మహిళా విద్యార్థులకు అన్ని వసతుల కల్పనకు కృషి : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని  తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు కావలసిన నిధులను సమకూరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

•రెండు మూడు నెలల్లో టన్నెల్‌ ‌పనుల పునఃప్రారంభం •జగన్‌తో అంటకాగి నీటి చౌర్యానికి సహకరించిన బిఆర్‌ఎస్‌ •మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : రెండు, మూడు నెలల్లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌పనులు పునః ప్రారంభిస్తా మని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు…

రెండు రాష్ట్రాలు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి

నీటి కేటాయింపులపై కేఆర్‌ఎం‌బీ కీలక సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌  ‌రాష్ట్రాలు మొదట తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్‌ఎం‌బీ సూచించింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలిపింది. గురువారం హైదరాబాద్‌ ‌లోని జలసౌధలో జరిగిన సమావేశంలో…

భక్తులతో పోటెత్తిన  శైవక్షేత్రాలు శివనామస్మరణతో  మార్మోగిన ఆలయాలు.. ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

Union Minister and BJP Telangana President Kishan Reddy

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి సందర్భంగా శ్కెవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగు తున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. హైదరా బాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి శివరాత్రి సందర్భంగా పూజలు నిర్వహించారు. శ్రీశ్కెలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసరగుట్ట తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ…

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు

Concerns about KCR's silence.. Criticism

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాసదీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. దేశవ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణతో మారుమోగుతాయన్నారు. గరళాన్ని తన కంఠంలో దాచుకుని ముల్లోకాలను…