Category ముఖ్యాంశాలు

ఇందిర‌మ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగ‌వంతం చేయాలి

బేస్‌మెంట్ పూర్త‌యిన ఇళ్లకు త‌క్ష‌ణ‌మే చెల్లింపులు ఏ గ్రామంలోనూ తాగునీటి స‌మ‌స్య రావొద్దు జూన్ చివ‌రి నాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ పూర్తికావాలి మ‌డికొండ డంపింగ్ యార్డుకు శాశ్వ‌త ప‌రిష్కారం రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : పైల‌ట్ గ్రామాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, బేస్‌మెంట్ పూర్త‌యిన ఇళ్లకు త‌క్ష‌ణం చెల్లింపులు…

పవర్ ఫుల్ సీఎం రేవంత్..

BRS conspiracy to destabilize govt says revanth reddy

మొదటి స్థానం లో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదవ స్థానంలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ  అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి 2025 సంవ‌త్స‌రానికి ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ జాబితా వంద మంది అత్యంత శ‌క్తిమంతుల్లో 28వ‌ స్థానం గ‌తేడాదితో పోల్చితే 11 స్థానాలు మెరుగైన సీఎం స్థానం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 28 : త‌న ప‌రిపాల‌నా నైపుణ్యం.. ప్ర‌భావవంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి…

ఐదేళ్లలో 4 లక్షల 3వేల 664 కోట్ల అప్పులు

కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 లక్షల 20 వేల కోట్లు వెల్లడించిన కాగ్‌ నివేదిక … అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో గురువారం కాగ్‌ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

అట్టడుగు వర్గాలకు అండగా కడదాకా నిలబడతా..

తృటిలో ఎన్నో ఎన్ కౌంటర్ల నుంచి బయటపడ్డా.. ఇదంతా నాకు పునర్జన్మే..   నా భర్త నేర్పిన విలువలతోనే ప్రజల కోసం పనిచేస్తున్నా తన భర్త కుంజ రాము 21వ వర్ధంతి సభలో మంత్రి సీతక్క నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైన మంత్రి చివరి శ్వాస వరకు ఆదివాసీలు పేదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి…

ప్రభుత్వ పథకాలు అందకనే  కౌలు రైతుల బలవన్మరణాలు

18 బాధిత కుటుంబాలకు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సహాయం ప్రతి కుటుంబానికి జీవనోపాధి ఏర్పాటుకు రూ.40 వేల డిపాజిట్ బాధితులు నిరాశకు లోను కావొద్దు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్, కొండల్ రెడ్డి తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సహాయం అందించి వారి జీవనోపాధికి తోడ్పడే కార్యక్రమం రూరల్ డెవలప్మెంట్ సర్విస్ సొసైటీ(ఆర్.డి.ఎస్.ఎస్.)…

అవయవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం..: మంత్రి దామోదర్ 

అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించేలా కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అవయవ మార్పిడి చేస్తే గతంలో రూ.5 వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయల వరకూ జరిమానా…

రాష్ట్రంలోనే అత్యధికంగా అవయవ దానాలు

అవయవదానం బిల్లు అందరికీ ఉపయోగకరం దాత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలి.. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావు అవయవదానంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరంగా ఉందని,  ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.  ఈరోజు పెట్టిన బిల్లు వీరందరికీ…

అవయవ దానం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

బిల్లు ప్రవేశపెట్టిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అవయవ దానంలో సమూల మార్పులు అవయవాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఆర్గాన్ డోనర్ల కుటుంబాలను ఆదుకునేందుకు పాలసీ మంత్రి  దామోదర రాజనర్సింహ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…

కాళేశ్వరం లోపాలు బహిర్గతం:మంత్రి  ఉత్తమ్

Minister Uttam Kumar Reddy

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణాల్లో ఉన్న కీలక లోపాలు ఉన్నట్టు విజిలెన్స్  అండ్  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  (ఎన్ డిఎస్ఏ  ) ప్రాథమిక నివేదికలు స్పష్టంగా తెలియజేశాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దీనిపై న్యాయ విచారణ కొనసాగుతుండగా, ఎన్డీఎస్ఏ ఫైనల్ నివేదిక కూడా వారం నుంచి 10 రోజుల్లో అందుతుందని తెలిపారు. నివేదికల ప్రకారం మూడు బ్యారేజీలకు…