Category ముఖ్యాంశాలు

బిఆర్‌ఎస్‌ ‌ రజ  తోత్సవ సభకు అటంకాలు

17 లోపు నిర్ణయం ప్రకటించాలన్న కోర్టు ఏర్పాట్లు ముమ్మరం చేసిన బిఆర్‌ఎస్‌ (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): బిఆర్‌ఎస్‌ ‌పార్టీ 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రజతోత్సవాలను గతంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించనంత వైభవంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో సుమారు 1600 సువిశాల…

ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ‌ప్రభుత్వం

400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే.. దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌11 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం  అనే 3డీ మంత్రంతో  పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు.…

వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా డ్రైపోర్ట్

ఆర్ఆర్ఆర్ ప‌నులు వేగ‌వంతం చేయాలి.. ఎన్‌హెచ్‌ల భూ సేక‌ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి.. ఆర్ఆర్ఆర్‌, ఎన్‌హెచ్‌ల‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : వొచ్చే వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఆర్ఆర్ఆర్ స‌మీపంలో స‌రైన ప్రాంతంలో డ్రైపోర్ట్ ఉండాల‌ని…

శివలక్ష్మి  కుటుంబ సభ్యులతో భోజనం చేసిన మంత్రి పొంగులేటి

మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  11 :  రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రెవెన్యూ శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు మండలం బొజ్జవారి గుంపు కూనవరం రోడ్డులోని ఎస్‌టి కోయ తెగకు చెందిన వంక శివలక్ష్మి కుటుంబ…

ఫార్ములా రేస్‌ కేసులో కెటిఆర్‌ అరెస్ట్‌ తప్పదు

పదేళ్లలో తెలంగాణను లూటీ చేసిన కెసిఆర్‌ కుటుంబం కెసిఆర్‌ కుటుంబ దోపిడీపై సిబిఐ విచారణ జరపాలి పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏదో ఒక రోజు అరెస్ట్‌ కాక తప్పదని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌…

ఇబ్బంది ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం

ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇబ్బంది ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 :   గత పదేళ్లలో చేయని…

ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించండి..

కేంద్రం నుంచి అనుమతుల కోసం నిరంతరం యత్నించాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రెండో ద‌శ  విస్తరణపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్…

14న భూ భారతిని ప్రజలకు అంకితం చేస్తాం

శిల్పారామం వేదికగా సీఎం చేతుల మీదుగా ప్రారంభం ధరణి పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతి రెవెన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఈనెల 14వ తేదీన అంబేడ్కర్…

సన్న బియ్యానికి భారీ స్పందన

దీన్ని తట్టుకోలేక బిజెపి, బిఆర్ఎస్ దుష్ప్రచారం పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ కర్తవ్యం జై బాపు,జై భీం, జై సంవిధాన్ తో పాటు సన్న బియ్యం పంపిణీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి హైదరాబాద్ లో మే 1 నుంచి సన్నబియ్యం పంపిణీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి* హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11…