శాంతి చర్చలకు మేం సిద్ధం

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన మావోయిస్టు పార్టీ చర్చల కోసం కమిటీ ఏర్పాటు.. కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి…







