వ్యవసాయ శాఖలో సాంకేతికతను ఉపయోగించాలి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : వ్యవసాయ శాఖలో సాంకేతికతను జోడించి రైతులకు మేలు చేసే సాంకేతిక కంపెనీలతో తమ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల డాటాను వివిధ అవసరాలకు వాడుకునే విధంగా వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలను కూడా…







