Category ముఖ్యాంశాలు

మళ్లీ టీఆర్‌ఎస్‌ ?

•రజతోత్సవ సభలో పార్టీ తీర్మానం! ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి )   భారత రాష్ట్ర సమితి పార్టీ పేరు మారనుందా? ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? 27వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్న ఆపార్టీ రజతోత్సవ సభలో ఈ మేరకు తీర్మానం చేయబోతున్నారా అనే  ప్రశ్నలనేకం ఉత్పన్నమవు తున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా…

వడ్ల కొనుగోలులో సర్కారు తీవ్ర నిర్లక్ష్యం

•మంత్రి ఉత్తమ్‌ ‌మాటలన్నీ ఉత్తవే.. •పాలమాకులలో వారం రోజులైనా ధాన్యం డబ్బులు ఇవ్వలేదు.. •ప్రభుత్వంపై మాజీమంత్రి హరీష్‌రావు మండిపాటు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకులలో…

రెవెన్యూమంత్రి పేరిట వసూళ్లు..

ఇద్దరు నిందితుల అరెస్ట్ అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు మంత్రి పొంగులేటి హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి పర్స నల్‌ అసిస్టెంట్‌ ( ‌పిఎ) ల మని చెప్పి అమా యకులను మోస గిస్తున్న  ఇద్దరు వ్యక్తులను నాగోల్‌ ‌పోలీ సులు అరెస్ట్…

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దుల్లో కూంబింగ్‌ ‌నిలిపివేయాలి

శాంతిచర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం.. •ప్రభుత్వం సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తాం •లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నార్త్, ‌వెస్ట్ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో రూపేష్‌ ‌భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  25 : ‌తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో జరుగుతున్న భద్రత బలగాల కూంబింగ్‌, ‌కాల్పులు తక్షణమే నిలిపివేయాలని, తాము శాంతి చర్చల కోసం సిద్దంగా…

ఎన్డిఎస్‌ఏ ‌నివేదికతో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ సిగ్గుపడాలి

Minister Uttam Kumar Reddy

•అధిక వడ్డీలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు •లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలి పోయింది •మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25:  ‌కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికను చూసి బి.ఆర్‌.ఎస్‌ ‌పార్టీ నేతలు…

భారత్‌ ‌సమ్మిట్‌ ఒక చారిత్రాత్మక ఘట్టం

•100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరు •సామాజిక ఆర్థిక, పర్యావరణ రంగాలపై ప్రత్యేక దృష్టి •హైదరాబాద్‌ ‌లో సమ్మిట్‌ ‌జరగడం రాష్ట్రానికి గర్వకారణం •రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25: ‌భారత సమ్మిట్‌ 2025 ‌కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించుకోవడం గర్వకారణంగా ఉందని రాష్ట్ర…

ఉ‌గ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి

రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలి.. •పాకిస్థాన్‌ ‌ను రెండు ముక్కలు చేయండి : ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25: ‌జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ ‌లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని ఉగ్రమూకలకు కేంద్రం గట్టి జవాబివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా  భారత…

భారత్‌ ‌సమ్మిట్‌ ‌తో ప్రపంచానికి దిశానిర్దేశం

హైదరాబాద్‌లో భారత్‌ ‌సమ్మిట్‌ ‌చారిత్రాత్మకం •తెలంగాణలో సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం •ఈ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించాం. •రాహుల్‌ ‌గాంధీ  గ్లోబల్‌ ‌జస్టిస్‌ ‌నిర్ణయంపై ప్రతినిధుల ప్రశంసలు •టెర్రరిజాకి వ్యతిరేకంగా అందరం ఒక్కటై నిలబడదాం •రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25: ‌భారత్‌ ‌సమ్మిట్‌ ‌ద్వారా కాంగ్రెస్‌ ‌పార్టీ…

లష్కరే టాప్‌ ‌కమాండర్‌ అల్తాఫ్‌ ‌లిల్లీ హతం

కొనసాగుతున్న వేట శ్రీనగర్‌,  ఏ‌ప్రిల్‌ 25 :  ‌పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ అం‌తటా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. ఉగ్రమూకల కోసం రాష్ట్రమంతటా జల్లెడ పడుతున్నాయి. తాజాగా లష్కరే టాప్‌ ‌కమాండర్‌ అల్తాఫ్‌ ‌లిల్లీని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. బందీపొరాలో అల్తాఫ్‌ ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీంతో శుక్రవారం…