టెన్త్ ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత

గతేడాది కంటే 1.47 శాతం అధికం 94.26 శాతంతో బాలికలదే పైచేయి మహబూబాబాద్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్ జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు విడుదల చేసిని సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం…








