Category ముఖ్యాంశాలు

నంబాల కేశ‌వ‌రావుది బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌

– తెలంగాణ విద్యావంతుల వేదిక ఆరోప‌ణ‌ – సిట్టింగ్ జ‌డ్జితో న్యాయ విచార‌ణ జ‌ర‌పాలి – ప్ర‌జాసంఘాల ఐక్య‌వేదిక డిమాండ్‌ న‌ల్గొండ‌, ప్ర‌జాతంత్ర‌, మే 22: సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావును ఒరిస్సాలో అరెస్ట్ చేసి ఎన్‌కౌంట‌ర్ పేరుతో హత్య చేశారని, వెంటనే దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో…

మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ

Minister Tummala

– ఆలస్యంగా వొచ్చిన  మార్కెటింగ్ శాఖ సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు  హైదరాబాద్,ప్రజాతంత్ర,మే 22:  వ్యవసాయశాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao)  బిఆర్కె  భవన్‌లోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం  అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు.  ఈ సందర్బంగా, కార్యాలయానికి ఆలస్యంగా హాజరైన అధికారులపై మంత్రి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మార్కెటింగ్…

మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం

– 27 మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం –  నంబాల కేశ‌వ‌రావు మృత‌దేహం హెలికాప్ట‌ర్‌లో త‌ర‌లింపు –  మీడియాకు వివరాలు తెలిపిన బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో బీజాపూర్‌, ‌నారాయణ్‌పూర్‌  ‌జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి…

మ‌హిళ‌ల ప్ర‌గ‌తే స‌మాజ ప్ర‌గ‌తి

Minister Seethakka

– మంత్రి సీత‌క్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 22 : కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్న‌ద‌ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. గురువారం హైద‌రాబాద్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్ ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి…

న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

CS Ramakrishna Rao

పంట న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి ఎరువులు, విత్త‌నాలు అందుబాటులో వున్నాయి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 22 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు (CS Ramakrishna Rao ) గురువారం జిల్లా కలెక్టర్లతో…

స‌మాజంలో భాగ్య‌రెడ్డి వ‌ర్మ‌కు స‌మున్న‌త స్థానం

Bhagya Reddy Varma

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 22:  ప్ర‌ముఖ సంఘ సంస్క‌ర్త భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma)  137 వ జయంతిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం  తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అకాడమీ కార్యదర్శి నామోజు బలాచారి పూలమాలవేసి నివాళులర్పించారు. నిరంతర సామాజిక సేవ ద్వారా సంఘంలో స‌మున్నత స్థానం సంపాదించుకున్న గొప్ప…

ధాన్యం కొనుగోలుపై బి.ఆర్‌.ఎస్‌. త‌ప్పుడు ప్ర‌చారం

Minister Uttam Kumar Reddy

-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   ధాన్యం కొనుగోలు అంశంలో బి.ఆర్.ఎస్ అసత్యప్రచారనికి పూనుకుని ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న‌ద‌ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలో ఈ రబీ సీజన్ లో గురువారం సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం…

మాట‌లు కాదు చేత‌లు చూడండి

-లేఖలు రాసి దులుపుకోవడం కాదు -జమ్మికుంట-రైల్వే స్టేషన్ ను ‘‘అమృత్ భారత్’’లో చేరుస్తాం -కరీంనగర్-హసన్ పర్తి నూతన రైల్వే లేన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం – కరీంనగర్ తిరుపతి రైలు వారానికి 4సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటా: బండి సంజ‌య్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, మే 22:  ‘‘గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి లేఖలు…

విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపిన మిస్ వరల్డ్ కాంటెస్టర్లు

సరూర్ నగర్ విక్టోరియా హోమ్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో గురువారం మిస్ వరల్డ్ కాంటెస్టర్లు కలిసి ముచ్చటించారు. తమ లక్ష్యాలు సాధించే దిశగా  వసతి గృహం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్నికలిగించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 107 మంది కాంటెస్టర్లు, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా జేకొవా తోకలసి గురువారం ఉదయం సరూర్…