ప్రపంచ స్థాయిలో సింగరేణి విస్తరణ

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రపంచ స్థాయిలో సింగరేణిని అద్భుతంగా విస్తరిస్తామని ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం సింగరేణి జిఎం కార్యాలయంలో వర్క్ షాప్ ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి విస్తరణకు సంబంధించి సూచనల కోసం ఒక కమిటీని నియమించామని, దాని నివేదిక రాగానే కార్యాచరణ చేపడతామన్నారు. వంద…







