Category ముఖ్యాంశాలు

లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌

‌- బిజెపికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు – దాని ఆధారాలు తమవద్ద ఉన్నాయి – తాము అధికారంలోకి వొచ్చాక దేనినీ వొదలం – అధికారులు రిటైర్‌ అయినా పట్టుకుని శిక్షిస్తాం – కాంగ్రెస్‌ ‌న్యాయ సదస్సులో కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 2:  ‌మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ‌జరిగిందని, దానికి సంబంధించిన…

పోలవరం, బనకచర్ల సంగతి తేలుస్తాం

– బీఆర్‌ఎస్‌, టీడీపీ కుమ్మక్కై తెలంగాణపై కుట్రలు – ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ఆర్డినెస్‌ తెచ్చారు – సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ దిల్లీకి వెళ్లడంతోనే బనకచర్ల ఆగింది – కొల్లాపూర్‌లోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొల్లాపూర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌, బీజేపీ,…

దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి

– సామాజిక న్యాయం కాంగ్రెస్‌కే సాధ్యం – దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్‌ -‌ పదవులను త్యాగం చేసిన ఘనత సోనియాది – రాహుల్‌ను ప్రధానిని చేస్తామని తెలంగాణ పక్షాన హామీ – మోదీని గద్దెదించడం కేవలం రాహుల్‌కు మాత్రమే సాధ్యం – కాంగ్రెస్‌ ‌న్యాయ సదస్సులో సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ,ఆగస్ట్2:…

పీఎం కిసాన్‌ 20వ విడత నగదు విడుదల

న్యూదిల్లీ, ఆగస్టు 2: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత నగదును ప్రధాని మోదీ వారాణసీ నుంచి తాజాగా విడుదల చేశారు. వారాణసి పర్యటనలో భాగంగా ప్రధాని రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ నగదును అధికారికంగా విడుదల చేశారు. ఈసారి…

బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో బీఆర్ఎస్ దే త‌ప్పు

-కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం – ఆంధ్ర‌పాల‌కుల‌కు మేలు చేసిన బీఆర్ ఎస్‌ – గ‌త ప్ర‌భుత్వం త‌ప్పుల‌ను స‌రిదిద్దుతున్నాం -పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను గుండెల్లో పెట్టుకుంటాం – తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ పరిగి,  ప్రజాతంత్ర,  ఆగస్ట్ 1:  బనకచర్ల విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వానిదే త‌ప్ప‌ని, తెలంగాణ వాటాను తాకట్టుపెట్టి  రాజకీయం చేసిందని, అదేవిధంగా కులాలు,…

గొర్రెల పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు

– దర్యాప్తులో గుర్తించిన ఈడీ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం అమలులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన రెండు…

ఎన్నికల అక్రమాలపై అణుబాంబు లాంటి ఆధారాలు

– ఈసీపై విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు న్యూదిల్లీ, ఆగస్ట్ 1: ఎన్నికల సంఘంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని అన్నారు. ఈ వోట్ల చోరీ అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. బిజెపి కోసం…

ముఖ్యమంత్రికి ’కాళేశ్వరం’ నివేదిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధాన…

పారిశుద్ధ్య కార్మికురాలిగా  మాజీ కార్పొరేటర్

– నగరపాలక యంత్రాంగం తీరుపై వినూత్న నిరసన గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 1 : చెత్త సమస్యను పరిష్కరించడంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలం కావడంతో తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు శుక్రవారం పారిశుద్ధ్య కార్మికురాలిగా మారి వినూత్న…