Category ముఖ్యాంశాలు

జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ క‌న్నుమూత‌

దిల్లీ, ఆగస్టు 4: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖడ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ (81) ఢల్లీిలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. జూన్‌ చివరి వారంలో ఆయన హాస్పిటల్‌లో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌ సహాయంతో…

ప్రజలకు చేరవయ్యేందుకే పాదయాత్ర

– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలతోనే.. – జనహిత పాదయాత్రపై మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నిజామాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఈ పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు…

ఆ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి

– ఆపరేషన్‌ సిందూర్‌, ఆపరేషన్‌ మహదేవ్‌లకు వెంకయ్య నాయుడు ప్రశంస హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినదని, ఈ ఆపరేషన్‌ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌…

ఆమె అజ్ఞానానికి జోహార్లు

– బీఆర్‌ఎస్‌ శత్రువుల మాటలనే వల్లె వేస్తున్నారు – ఎమ్మెల్సీ కవితకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు ఏం మాట్లాడుతున్నారో కవిత కూడా…

జగదీష్‌రెడ్డి ఓ లిల్లీపుట్‌

– కేసీఆర్‌ లేకుంటే ఆయన ఎవరు? – ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ఆగస్టు 3: ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపైనే మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌ అని ఆయనను లక్ష్యంగా చేసుకుని ఈరోజు హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల జగదీష్‌ రెడ్డి…

కామారెడ్డి డిక్లరేషన్‌కు ఎందుకు కట్టుబడలేదు?

– బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌ డ్రామాలు – ముస్లిం రిజర్వేషన్లతో బీసీిల కోటాకు గండి – కేంద్రం, బీజేపీలపై నెపం నెట్టి తప్పించుకునే యత్నం – ఇందిరాపార్కు వద్ద సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రిజర్వేషన్‌లు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై బట్టకాల్చి విూద వేయాలని కాంగ్రెస్‌…

లోతుగా ఆలోచించే క్రీడా పాలసీకి రూపకల్పన

– యువతను క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యం – క్రీడల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీపడాలి – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఇప్పటివరకు రాష్ట్రానికి క్రీడా విధానం ఏదీ లేనందున చాలా లోతుగా ఆలోచించిే తెలంగాణ క్రీడా పాలసీని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హెచ్‌ఐసీసీ ఫస్ట్‌ ఎడిషన్‌ అఫ్‌…

ఒలింపిక్స్‌కు క్రీడాకారులను సిద్దం చేయటమే లక్ష్యం

-హెచ్‌ఐసీసీలో స్పోర్ట్సు కాంక్లేవ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీహరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: యువతను క్రీడల వైపు మళ్ళిస్తూ అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ క్రీడల పాలసీని తీసుకొచ్చినట్లు క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీలో ఫస్ట్‌ ఎడిషన్‌ తెలంగాణ స్పోర్ట్స్‌ కాన్‌క్లేవ్‌ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య…

మంత్రి సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

– కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో – నాంపల్లి కోర్టు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుతోపాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన…