Category ముఖ్యాంశాలు

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వ‌హిస్తున్నాం..

Telangana Science Congress 2025

ఈనెల 19 నుంచి 21 వరకు తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్ – 2025” రెండు ప్లీన‌రీలు, మొత్తం 65 ఉపన్యాసాలు, జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, సంస్థల ప్రతినిధులు హాజ‌రు  వివ‌రాలు వెల్ల‌డించిన కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 18 : విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించడమే…

త‌ర‌లిపోతున్న ప‌రిశ్ర‌మ‌లు.. దీనికి కాంగ్రెస్ అస‌మ‌ర్థ‌తే కార‌ణం

KTR

గుజ‌రాత్‌కు త‌ర‌లిన కేన్స్ సంస్థ‌ బీఆర్ ఎస్ శ్ర‌మంతా వృధా  దిల్లీకి ఎ.టి.ఎం. మాదిరిగా రాష్ట్రం విరుచుకుప‌డ్డ కె.టి.ఆర్‌  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 18: కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్యపు పాలనా విధానాలతోనే తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) తీవ్రస్థాయిలో…

రిజిస్ట్రేష‌న్ల శాఖ‌లో విప్లవాత్మక‌ సంస్కర‌ణ‌లు

Ponguleti Srinivas Reddy

కార్పొరేట్ స్థాయిలో కార్యాల‌యాలు  ఇప్ప‌టివ‌ర‌కు 3ల‌క్ష‌ల స్లాట్ బుకింగ్లు  ప్ర‌యోగాత్మ‌కంగా ఈ-ఆధార్ సంత‌కం  మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 18 :   రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్రజ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందించ‌డానికి  స్టాంప్స్  అండ్‌ రిజిస్ట్రేష‌న్ల శాఖ‌ (Stamps and Registration Department ) లో విప్లవాత్మక‌మైన సంస్కర‌ణ‌లు చేపట్టామని రాష్ట్ర…

పేదల చిరకాల వాంఛ సాకార‌మ‌వుతోంది..

Indiramma Housing scheme

లక్ష మందితో ఇందిరమ్మ గృహప్రవేశ మహోత్సవం..  బెండలంపాడులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం..  పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు ఇండ్లు  ఈనెల 21న సీఎం పర్యటన ఏర్పాట్లను ప‌రిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : అతిత్వరలో పేదల కల సాకారం కాబోతున్నదని…

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం..

Bhatti vikramarka

పాపన్న పోరాట స్ఫూర్తికి సెక్రటేరియట్ ఎదుట విగ్రహం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని డిప్యూటీ…

శ్రీకృష్ణాష్టమి వేడుకలలో విషాదం

రామంతాపూర్ లో ఐదుగురు మృతి  శ్రీకృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రథాన్ని లాగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్ లో ఆదివారం రాత్రి  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామంతపూర్ గోఖలే నగర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శోభాయాత్ర చేపట్టారు.…

DTF | డీటీఫ్ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవం..

DTF

హైదరాబాద్‌, ప్రజాతంత్ర : హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవనంలో ఆదివారం జరిగిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ( DTF ) 15వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు: ఎం. సోమయ్య (నల్లగొండ) ప్రధాన కార్యదర్శి: టి. లింగారెడ్డి (హనుమకొండ) ఉపాధ్యక్షులు: పి. శంతన్ (నిజామాబాద్) వి. రాజిరెడ్డి (కరీంనగర్) టి.…

18 నుంచి లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల రెండ‌వ విడ‌త శిక్ష‌ణ ప్రారంభం

*గాంధీ జ‌యంతి నాటికి అందుబాటులోకి లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌లు *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను అక్టోబ‌ర్ 2వ తేదీ గాంధీ జ‌యంతి నాటికి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి…

ఓయూలో జరిగే సమావేశానికి సీఎంకు ఆహ్వానం      

  ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలిసి ఆగస్ట్ 21 న ఓయూ లో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా రావాలని ఆహ్వానం పలికారు. ఓయూలో…