Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతోంది

– అవినీతిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కవల పిల్లలు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – కరీంనగర్‌లో జిల్లా పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుల, కార్యదర్శుల సమ్మేళనం కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: జిల్లా పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుల, కార్యదర్శుల సమ్మేళనానికి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం బీజేపీ బలం పెరుగుతోందనడానికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర…

కెసిఆర్‌కు కూతురుకన్నా పార్టీయే ముఖ్యం

– మాజీ మంత్రి మల్లారెడ్డి  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3:‌ కెసిఆర్‌కు కూతురుకన్నా, పార్టీ ముఖ్యమని, అందుకే సస్పెండ్‌ ‌చేశారని భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. బోయిన్‌పల్లిలో శ్రీవెంకటేశ్వర లారీ అసోసియేషన్‌…

పీఎండీడీకేవైలో తెలంగాణ జిల్లాలను చేర్చండి

– క్రూడ్‌ పామాయిల్‌పై కస్టవమ్స్‌ డ్యూటీ తగ్గింపుతో సమస్యలు – కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌తో రాష్ట్ర మంత్రి తుమ్మల దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ప్రధాన మంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో తెలంగాణ జిల్లాలను చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.…

మీ సంతోషమే మా సంతోషం

– బెండాలపాడులో సీఎం రేవంత్‌ – గిరిజనులచే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: మీ అందరి ముఖంలో సంతోషం కనిపిస్తోంది.. మీ సంతోషమే మా సంతోషం.. మీ అందరికీ మంచి చేయాలని మీ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ఇండ్లు కట్టించారు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం…

ప్రజలకు తోడుగా ఉంటా

– మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు – కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: తాను ప్రజల వెంట మాత్రమే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌, కవిత వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యుడిని కూడా కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు.…

సకల సౌకర్యాలతో మహా మేడారం

– జాతర సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం – మాస్టర్‌ ప్లాన్‌ అమలు, భక్తుల సౌలభ్యం ప్రధాన లక్ష్యం – సమ్మక్క-సారలమ్మల త్యాగ నిరతికి తగిన వేడుకగా నిర్వహిస్తాం – ఏర్పాట్లు, మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని, మహా…

పార్టీకి, ఎమ్మెల్పీ పదవికి గుడ్‌బై

– నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనించండి – నిజాలు మాట్లాడితే నిందలా? – పోరాటాలు చేస్తే పార్టీ వ్యతిరేక పనులంటారా? – విలేకరుల సమావేశంలో కేవిత ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3: తనపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు…

నెరవేరబోతున్న గిరిజ‌నుల‌ సొంతింటి కల

– బెండలపాడులో రేపు చారిత్రక ఘట్టం – రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ…

అప్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం

– 1400మంది మృతి న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 2: అఫ్గనిస్థాన్‌లో మంగళవారం మరోసారి భూకంపం సంభవిచంది. దేశ ఆగ్నేయ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తూర్పు అఫ్గనిస్థాన్‌లో 6.0 తీవ్రతతో వచ్చి భూకంపంతో ఇప్పటికే చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదాన్ని మరువకముందే మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. ఈ భూకంపాలపై అంతర్జాతీయ…